



















































రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి జనంవెలుగు, నిజామాబాద్, జనవరి 12 : రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు...






మూన్ డిజైన్ శేఖర్ జనంవెలుగు, నందిపేట్, జనవరి 12:- నిషేధిత చైనా మాంజా విక్రయాలను అరికట్టేందుకు నందిపేట మండల కేంద్రంలో సోమవారం ఎస్సై శ్యామ్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండగను...






వారం రోజుల్లో 232 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు జనంవెలుగు, నిజామాబాద్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్పై కఠిన చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని...






నాయకుల మధ్య చెలరేగుతున్న చిచ్చు సవాల్, ప్రతి సవాళ్ళతో దద్దరిల్లుతున్న బాల్కొండ. దోషులెవరో,నిర్దోషు లెవరో తేల్చుకోవాల్సినది బాధ్యత ఇరువురిపై లేదా…. ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెసు నాయకుడు సునీల్ రెడ్డిల మధ్య చిచ్చు. జనం వెలుగు...






పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జనంవెలుగు, ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని జ్ఞాన వాగ్దేవి విద్యాలయంలో 2011–12 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు....






మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జనంవెలుగు, నిజామాబాద్: మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డు వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారుల ద్వారా...






డ్రగ్స్ రహిత సమాజం కోసం యువకుల ర్యాలీ జనంవెలుగు, ముప్కాల్: డ్రగ్స్ రహిత సమాజాన్ని మేల్కొల్పాలని కోరుతూ నాయకుడు సంతోష్ ఫౌండేషన్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ముప్కాల్లో యువకుల అవగాహన ర్యాలీ నిర్వహించారు....






కలెక్టరేట్ లో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి వేడుకలు జనం వెలుగు, నిజామాబాద్, జనవరి 11 : స్వాతంత్ర్య పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు. ఆ మహనీయుని...






నిషేధిత చైనా మాంజా విక్రయాలపై నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రాణహాని జరిగితే హత్యా నేరంగా కేసు నమోదు: పోలీస్ కమిషనర్ హెచ్చరిక జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా...






జాతీయ టైక్వాండో ఛాంపియన్షిప్కు నిజామాబాద్ క్రీడాకారి సాయి ప్రసన్న ఎంపిక జనం వెలుగు, నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో చాంపియంషిప్ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన సాయి ప్రసన్న ఎంపికయ్యింది. పల్లెటూరిలో...