



















































ఆలూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడికి ఘన సన్మానం జనం వెలుగు ఆర్మూర్:- ఆలూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన యాల్ల సాయిరెడ్డిని ఆర్మూర్ మార్కెట్ కమిటి డైరెక్టర్ వైఎస్ మల్లారెడ్డి, ఎన్ఎస్ యుఐ...






రౌడీ షీటర్ ఫిద్దుకు జిల్లా బహిష్కరణ జిల్లా పోలీసు కమీషనర్ సాయి చైతన్య జనం వెలుగు ఆర్మూర్:- నిజామాబాద్ పట్టణంలోని ఐదవ టౌన్ పరిదిలో గల నాగారంలో నివాసం ఉండే మహమూద్ బేగ్ అలియాస్ ఫిద్దు...






హామీల అమలులో కాంగ్రెసు విఫలం తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక్కో మహిళకు 60 వేల బాకి పడ్డ సిఎం రేవంత్ మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి జనం వెలుగు ఆర్మూర్:-...






నందిపేటలో చిలుకల చిన్నమ్మ గంగ స్నాన వేడుక జనంవెలుగు, నందిపేట్ మూన్ డిజైన్ శేఖర్:- నందిపేట మండల కేంద్ర గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చిలుకల చిన్నమ్మ గంగ స్నాన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు....






తీరనున్న గ్రంథాలయ సమస్య.. జనంవెలుగు, నందిపేట్, మూన్ డిజైన్ శేఖర్:- నందిపేట మండల కేంద్ర ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సరైన గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాజ్ నగర్ దుబ్బ ప్రాంతంలోఅరకొర వసతులతో ఇరుకుగా...






జనం వెలుగు దినపత్రిక ప్రజల ఆలోచనలకు అద్దం తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి. కేశవులు జనంవెలుగు, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి:- సమాజంలో ప్రజా చైతన్యాన్ని వెలిగించే దీపంగా, ప్రజల గొంతుకగా నిలిచిన ‘జనం...






అసాంఘిక, కార్యకలాపాలకు అడ్డాగా మారిన శ్రీరాంసాగర్ జనం వెలుగు బాల్కొండ: శ్రీరాంసాగర్ సందర్శన పేరుతో కొందరు బైకులు, కార్లలలో వస్తు మద్యం సేవిస్తు, శ్రీరామసాగరాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చి వేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మి...






సంక్రాంతి వేడుకల్లో షాపూర్లో ముగ్గుల పోటీలు జనం వెలుగు, నందిపేట్:- సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నందిపేట్ మండలంలోని షాపూర్ గ్రామంలో శుక్రవారం బహుజన ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన మహిళలు, యువతులు...






అధికార కాంగ్రెస్ పార్టీ,ఎంఎల్ఏల మధ్య పోటా పోటి జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ కు మంజూరైన యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు అధికార కాంగ్రెసు నాయకులు, ఆర్మూర్ ఎంఎల్ఏలు పోటా పోటీగా స్థలాన్ని...






సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్ జనంవెలుగు, నిజామాబాద్:– సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో...