



















































అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులిస్తాం -సమాచార శాఖ మంత్రి పొంగులేటి జనం వెలుగు, హైదరాబాద్:- జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని, అయితే ఎంతో గౌరవప్రదమైన అక్రెడిటేషన్ కార్డులను...






డైరీ ఆవిష్కరణకై, తరలి వెళ్తున్న విద్యుత్తు బిసి నాయకులు జనం వెలుగు ఆర్మూర్:- వరంగల్ లో శనివారం ఆవిష్కరించే విద్యుత్తు డైరీ ఆవిష్కరణకై ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలలో నుండి విద్యుత్తు బిసి నాయకులు...






ఈ నెల 12 న,వేల్పూరుకు రానున్న శ్రీశ్రీశ్రీ మంగి రాములు మహారాజు కార్యక్రమ అధికార ప్రతినిధి కంకణాల రాజేశ్వర్ జనం వెలుగు బాల్కొండ:- బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వేల్పూరు పట్ట ణ శివారులో(సీతారాం...






చైనా మాంజా అమ్మితే చట్టపరమైన చర్యలు జనం వెలుగు ఆర్మూర్:- జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ ఉత్తర్వుల మేరకుశుక్రవారం ఆర్మూర్ ఎస్ఎచ్ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆర్మూరులో గాలిపటాలు అమ్మే...






ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో సీపీ టీమ్ ఘన విజయం బౌలింగ్ లో సత్తా చాటిన సిపి సాయి చైతన్య జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ ఎలెవన్ జట్టు వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్...






నేను ఏ తప్పు చేయలేదనే కోర్టు కేసును కొట్టివేసింది. నేను కర్మ సిద్ధాంతాన్ని,ధర్మాన్ని నమ్ముతా.. బాల్కొండ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి జనం వెలుగు బాల్కొండ:- కొంత మంది జిఎస్టి అధికారులు చూయిం...






గంజాయి సేవిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు జనం వెలుగు, బాల్కొండ:- బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామ చౌరస్తాలో గల సాయిదాబా వెనుక ప్రాంతంలో గంజాయి సేవిస్తుండగా దాసరి ఉదయ్ కిరణ్ పట్టుకున్నామని బాల్కొండ ఎస్ఐ శైలేందర్...






సంక్రాంతి సందర్భంగా 500 ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ ప్రత్యేక ధమాకా జనవరి 9 నుంచి 20 వరకు ప్రత్యేక సేవలు – నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి. జ్యోష్న జనంవెలుగు, నిజామాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా...






జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు వెల్నెస్ ఆసుపత్రి హెల్త్ కార్డులు జనం వెలుగు, నిజామాబాద్:- జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యం పూర్తి భరోసా ఇస్తూ హెల్త్ కార్డు జారీ చేస్తామని ముందుకు రావడం...






వారం రోజుల్లో 102 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో డ్రంకన్ డ్రైవ్పై చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో మొత్తం 102 కేసులు నమోదు...