



















































దేవి నవరాత్రుల ఉత్సవాల్లో మహాయజ్ఞం జనంవెలుగు, నిజామాబాద్:- కెనాల్ కట్ట ఖిల్లా రోడ్ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ...






బతుకమ్మ ఘాట్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ జనంవెలుగు, నిజామాబాద్:- సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నగరంలోని బొడ్డెమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ...






చాకలి ఐలమ్మ నేటి మహిళలకు ఆదర్శం : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జనంవెలుగు, ఇందూర్ నగరం : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా...






దసరా పండుగకు ఆర్టీసీ లక్కీ డ్రా స్కీం జనంవెలుగు, నిజామాబాద్: బతుకమ్మ, విజయదశమి పండుగల సందర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికుల కోసం ప్రత్యేక లక్కీ డ్రా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈనెల...






యాత్రా దానం కు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి : డిపో మేనేజర్ సాయన్న జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “యాత్రా దానం” కార్యక్రమానికి స్వచ్చంద సంస్థలు, సేవాభావం...






ఆకాశవాణి లో ఘనంగా ఇంజనీర్స్ డే జనంవెలుగు, నిజామాబాద్:- దేశ వ్యాప్తంగా నిన్న ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశంలో ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల రంగంలో విశేష కృషి చేసిన ఇంజనీర్ల సేవలను గౌరవించి, అంకితం...






నిర్మల్ ట్యాంక్బండ్లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్బండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే...






భారీ వర్షాలు – వరదలపై సమీక్షా సమావేశం జనంవెలుగు, నిర్మల్: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ...






జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలో కేంద్రలో చాకలి చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి బుధవారం రోజు రజక సంఘం మండల అధ్యక్షులు కుంటాల గవాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి...






ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక డిమాండ్ జనం వెలుగు, హైదరాబాద్:- అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ నూనెల ఆచార్య పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ...