



















































చిట్కుల్లో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ జనం వెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం...






నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు జనంవెలుగు, నందిపేట్:- గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు కాపాడేందుకు నందిపేట్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ అర్థరాత్రి నందిపేట్ మండలం ఐలపూర్ గ్రామంలో...






కర్ర గణపతిని దర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పాలజ్ కర్ర గణపతి ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా...






చౌటకూర్లో భక్తిశ్రద్ధలతో గణేశ నవరాత్రి వేడుకలు జనం వెలుగు, చౌటకూర్:- చౌటకూర్ మండలం సరాఫ్పల్లి గ్రామంలో ఏళ్లుగా కొనసాగుతున్న గణపతి ప్రతిష్ఠాపన సంప్రదాయాన్ని ఈసారి కూడా గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు రామచంద్రారెడ్డి, హనుమంతరావు...






వ్యవసాయ శాఖ మంత్రితో ఆర్మూర్ కాంగ్రెస్ నేతల భేటీ జనంవెలుగు, హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్మూర్...






రాజశేఖరరెడ్డి వర్ధంతి నివాళులు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలో మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆయన చిత్రపటానికి...






నీలకంటేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా తిరుపతి జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో ప్రఖ్యాతి గాంచిన నీలకంటేశ్వర ఆలయ నూతన అభివృద్ధి కమిటీని సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా...






వాగు ఉద్ధృతంగా ప్రవహించి కార్యాలయాలు మునిగిపోవడం – గంగపుత్రల సాహసం అద్భుతం జనం వెలుగు, భీంగల్ :- బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. వాగు పరిసర...






కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పడకలు లేక అవస్థలు పడుతున్న రోగులు జనం వెలుగు, కౌడిపల్లి:- గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆరోగ్య...






అనుమతుల్లేని పక్షుల విక్రయ కేంద్రం సీజ్ జనంవెలుగు, నిజామాబాద్:- జిల్లా కేంద్రంలో పక్షుల విక్రయ కేంద్రాలలో ఆటవి శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఆటవి శాఖ అనుమతులు లేకుండా, పశు...