



















































జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు. ఇదే...






పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జనం వెలుగు బాల్కొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాల్కొండ ఉన్నత పాఠశాల మైదానంలో నుండి కిసాన్ నగర్ లోని వరద కాలువ వరకు సోమవారం ఆర్మూర్ రూరల్...






హాస్టల్ విద్యార్థుల పెండింగ్ బిల్లులను చెల్లించండి పెండింగ్ స్కాలర్ షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేసి విద్య వ్యవస్థను కాపాడండి పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ, ఆర్మూర్ సబ్ కలెక్టర్ వినతిపత్రం సమర్పణ జనం వెలుగు ఆర్మూర్:-...






జిల్లాలో బిజెపి జెండా ఎగురవేస్తాం ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి జనం వెలుగు ఆర్మూర్:- రానున్న ఎన్నికలలో ఎంపి అరవింద్ సహాకారంతో జిల్లాలో బిజెపి జెండా ఎగుర వేస్తామని ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్...






కార్తీక సోమవారం సందర్భంగా శంభుని గుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జనంవెలుగు, నిజామాబాద్: పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా ఇందూరు నగరంలోని ప్రాచీన శంభుని గుడిలో సోమవారం ప్రత్యేక పూజా–అభిషేక కార్యక్రమాలు...






ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో పేదలకు ఎన్ని కష్టాలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రభాకర్ జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో పేదలకు ఎన్నో కష్టాలని సిపిఐ...






హామ్ టెండర్లను రద్దు చేయాలి ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి,పూటకో కుంభకోణం. మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి. జనం వెలుగు ఆర్మూర్:- హైబ్రిడ్ అన్యూటి మోడ్(హమ్) టెండర్లలో సుమారు 8000 కోట్ల...






బాల్కొండ నియోజక వర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి జనం వెలుగు బాల్కొండ:- పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇంటిలో ప్రతిబింబిస్తొందని బాల్కొండ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి అన్నాడు. బాల్కొండ...






నాణ్యమైన వరి విత్తనాలను దళారులకు నమ్మకండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సుప్రజ జనం వెలుగు, బాల్కొండ:- ఆర్డిఆర్ 1200 రకమైన వరి రోగాలను తట్టుకుని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఇచ్చే...






అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలను అందించాలి ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి జనం వెలుగు ఆర్మూర్:- అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలను అధికారులు అందించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నాడు. ఆర్మూర్...