



















































పేకాటలో 599 మంది వద్ద 14 లక్షలు స్వాధీనం జిల్లా పోలీసు కమీషనర్ సాయి చైతన్య వెల్లడి జనం వెలుగు, ఆర్మూర్:- నిజామాబాద్ కమీషనరేటు పరిదిలో దీపావళి పండుగ సందర్భంగా పేకాట ఆడుతున్న 599 మంది...






ముప్కాల్లో విద్యుత్ అంతరాయంపై BRS పార్టీ నిరసన జనంవెలుగు, ముప్కాల్:- ముప్కాల్ మండల కేంద్రంలో తరచుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ ప్రజలకు, వ్యాపారస్తులకు, రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న విద్యుత్ శాఖపై గురువారం BRS పార్టీ...






రెండేళ్ళలో ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయండి: సిఎం రేవంత్ రెడ్డి జనం వెలుగు, ఆర్మూర్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని రెండేళ్ళ లో పూర్తి చేయాలని...






ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి జనం వెలుగు, ఆర్మూర్: ఆర్మూర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నాడు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన డొంకేశ్వర్...






సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జనంవెలుగు, నిజామాబాద్ :- ఇటీవల హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. ప్రమోద్ తల్లి, భార్య,...






రుద్రూర్లో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపుదాడులు – 33 మంది అరెస్ట్ జనం వెలుగు, రుద్రూర్, అక్టోబర్ 21:- దీపావళి పండుగ నేపథ్యంలో రుద్రూర్ మండలంలోని పలు గ్రామాల్లో పేకాట నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు ఆకస్మిక...






బీసీ బంద్కు బీజేపీ సంపూర్ణ మద్దతు : రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ జనంవెలుగు, రుద్రూర్ :– బీసీ రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని రుద్రూర్...






ఆర్టీసి లక్కీ డ్రా విజేతలకు బహుమతి చెక్కుల ప్రదానం ఆర్టీసి లక్కీ డ్రా విజేతలకు చెక్కుల పంపిణీ జనంవెలుగు, నిజామాబాద్: ఆర్టీసి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది....






జిల్లా వాలీబాల్ జట్టుకు ముప్కాల్ విద్యార్థి నయన్ ఎంపిక జనంవెలుగు, ముప్కాల్ :– నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్-17 ఎస్జీఎఫ్ (School Games Federation) వాలీబాల్ విభాగంలో ముప్కాల్ మండలం రెంజర్ల జిల్లా పరిషత్...






అక్బర్ నగర్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి జనంవెలుగు, రుద్రూర్:- రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం అక్బర్ నగర్...