



















































పేకాట స్థావరంపై పోలీసుల దాడి – ఏడుగురు అరెస్ట్ జనంవెలుగు, నందిపేట్ : నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీపట్నం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ విషయం...






యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – ఎస్సై సాయన్న జనంవెలుగు, రుద్రూర్:- యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఆహార సాంకేతిక కళాశాల విద్యార్థులకు...






సుప్రీం న్యాయమూర్తి బి.ఆర్. గవాయి పై దాడి — ప్రజాస్వామ్యంపై దాడే దళిత న్యాయమూర్తిపై దాడిని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండించింది జనంవెలుగు, నిజామాబాద్:- భారత సుప్రీం న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి మీద జరిగిన...






పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్ జనం వెలుగు, చౌటకూర్:- చౌటకూర్ మండలం సరఫ్పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్...






బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫండ్స్ విడుదలకు విద్యార్థి సంఘాల ధర్నా జనంవెలుగు, నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫండ్స్ 250 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ...






• ఘనంగా ఆర్టిఐ అమలు దినోత్సవం • హాజరైన ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ట్రైనర్ అష్రఫ్ • సహ రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కొండగుర్ల కమలాకర్ జనంవెలుగు, కొమరం బీమ్ ఆసిఫాబాద్:- కొమరం భీమ్ ఆసిఫాబాద్...






జ్ఞానజ్యోతి విద్యాలయం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జనంవెలుగు, నిజామాబాద్:- జ్ఞానజ్యోతి విద్యాలయం 2003–2004 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్లోని ఒక ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో...






అట్టహాసంగా దుర్గాదేవి నిమజ్జన శోభా యాత్ర జనంవెలుగు, నిజామాబాద్: శరన్నవరాత్రుల సందర్భంగా గాజులపేట్ ప్రాంతంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. గాజులపేట్ యూత్ ఆధ్వర్యంలో ఖిల్లా రోడ్ మున్నూరు కాపు సంఘం ముందు ప్రతిష్టించిన...






భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి నిమజ్జనం. జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివేకానంద కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ మాత దుర్గా దేవి సమితి ఆధ్వర్యంలో దుర్గాదేవికి పురోహితులు చంద్రశేఖర్...






నగరంలో ఘనంగా సద్దుల బతుకమ్మ జనంవెలుగు, నిజామాబాద్: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయ పండుగ బతుకమ్మ ఉత్సవాలు నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. మహిళలు, చిన్నారుల ఆటపాటలతో ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. నగరంలోని ఖిల్లా కెనాల్ కట్ట...