



















































విద్యుత్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి జనంవెలుగు, మునిపల్లి:- వైర్లు సరి చేస్తుండగా విద్యుత్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి చెందిన ఘటన మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి శుక్రవారం జరిగింది. స్థానికుల సమాచారం. లైన్ మైన్...






“తీన్మార్ మల్లన్నకు” మద్దతుగా జోరుగా ప్రచారం ఆస్తులను ప్రభుత్వ పరం చేసిన తీన్మార్ మల్లన్నను అధిక మెజారీటి తొ గెలిపించాలి మార్నింగ్ వాక్ లొ రాష్ట్ర కమిటీ మెంబెర్ నగేష్ ముదిరాజ్ గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్...






చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి జనంవెలుగు, చిలిపిచ్చెడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి రాజు అనే వ్యక్తి గ్రామ శివారులోని మంజీరా నదిలో ఉదయం...






ఏసీబీ చిక్కిన భైంసా కమిషనర్ జనంవెలుగు, నిర్మల్ జిల్లా /భైంసా:- పట్టణంలో బుధవారం ఏసీబీ అధికారుల దాడులు చేశారు. ఈ దాడులలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్య సాగర్ పట్టుబడ్డారు. పురాణ బజార్...






ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ జనంవెలుగు, నిజామాబాద్, మే 22 : ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ లో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం...






అవినీతి మయంగా ఆర్నకొండ ఆర్నకొండ GP లో క్యాష్ బుక్, తీర్మానాలు లేకుండానే నిధుల వినియోగం జనంవెలుగు, కరీంనగర్:- కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఖర్చులు, రిజిస్టర్ లు,...






మొబైల్ ఫోన్స్ ను అందజేస్తున్న పోలీసులు రుద్రూర్ జనం వెలుగు :- పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ని సిఇఐఆర్ టెక్నాలజీ సహాయంతో స్వాధీనం చేసుకుని తిరిగి బాధితునికి మంగళవారం అప్పగించారు. వివరాల్లోకి వెళ్ళితే రుద్రూర్ మండల...






సైబర్ నెరలపై అవగాహన జనంవెలుగు, సారంగపూర్:- సారంగపూర్ మలక్ చించొలి గ్రామంలో ప్రజలకు సైబర్ నేరాల అవగాహన గురుంచి అదేవిదంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ సరైన వాహనానికి సంబంధించిన పత్రాలు...






రోడ్డు ప్రదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు జనంవెలుగు, భైంసా: పట్టణంలోని హరియాలి పెట్రోల్ బంక్ వద్ద రెండు వేరు వేరుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భైంసా మండలం ఇలేగాంకు చెందిన లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై భైంసాకు...






పేకాటరాయుళ్ల అరెస్ట్ 16500 నగదు స్వాధీనం .. జనంవెలుగు, నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్ లో పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం పకడ్బందీ ప్లాన్ తో జిల్లా ఎస్పీ ఆదేశాలతో నిన్న రాత్రి...