

















































జీవన్ రెడ్డికి సముచిత స్థానం వుంటుంది హైదరాబాద్:- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు ముగిసాయి. జీవన్ రెడ్డి నివాసం వద్ద డిప్యూటీ సీఎం భట్టి...






తడిబట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ :జూన్ 25:- తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈరోజు చెల్పూరు ఆంజనే యస్వామి ఆలయంలో ప్రమాణం...






శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్ధి అనుమానస్పద మృతి జనంవెలుగు, మేడ్చల్:- శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి...






అనర్హుల రేషన్ కార్డులు పెన్షన్లు తొలగిస్తాం పొంగులేటి హైదరాబాద్:- తెలంగాణలో అనర్హులు పొందుతున్న రేషన్ కార్డులు, పెన్షన్లను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పథకాల్లో పేద కుటుంబాలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని...






ఊస్మానియాలో జూడాల అందోళన హైదరాబాద్:- తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి జూడాలు కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆందోళనకు దిగారు. గత ఆరు నెలలుగా తమకు స్టైఫండ్...






కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన 42 గ్రామాలకు నిలిచిన రాకపోకలు జనంవెలుగు, కాగజ్ నగర్:- కాగజ్నగర్ మండలం అందవెల్లి వద్ద గల పెద్దవాగు బ్రిడ్జ్ తాత్కాలిక వంతెన రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదివారం తెల్లవారుజుమున కొట్టుకుపోయింది....






సౌత్ లో కమలం వికసిస్తోందా… జనంవెలుగు, బెంగళూరు, జూన్ 24:- బీజేపీని ఉత్తరాది పార్టీ అంటారు. దక్షిణాదిన కూడా విస్తరించాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో చాలా వరకూ ముందడుగు వేసింది. వచ్చే...






బోల్తా పడిన ప్రవేట్ బస్సు జనంవెలుగు, హైదరాబాద్, జూన్ 24:- నగర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు చక్రాల కింద నలిగిపోయి దుర్మరణం చెందారు....






ఘనంగా బలిదాన్ దివాస్ జనంవెలుగు, ఆర్మూర్:- శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో స్వతంత్రం కోసం విరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ...






నీట్ పేపర్ లీకేజ్ పై స్పందించకపోతే ఉద్యమాలు ఉదృతం అవుతాయి ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నామత్కార్ నవీన్ జనంవెలుగు, నిర్మల్:- భారత విద్యార్థి ఫెడరేషన్ నిర్మల్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించడం...