



















































మున్సిపల్ వాహనాల రిపేర్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ జనంవెలుగు, నిజామాబాద్:- నగరంలోని ఖిల్లా ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల మరమ్మతుల కోసం షెడ్ నిర్మాణానికి నగర మేయర్ దండు నీతూ, మున్సిపల్...






అంగన్ వాడి విద్యార్థులకు కుర్చీలు బ్యాగులు పంపిణీ జనం వెలుగు చిలిపిచేడ్ :- మండలం సోమక్కపేట గ్రామంలోని అంగన్ కేంద్రంలో చదివే విద్యార్థిని, విద్యార్థులకు బెస్త ఆంజనేయులు విద్యార్థులకు కుర్చీలు, బ్యాగులు, పలకలు శుక్రవారం అందజేశారు....






నాంపల్లి సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్షి యాదవ్ ని కలిసిన కొండోజు నరసింహ చారి జనంవెలుగు, మెదక్:- మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన కొండోజు నరసింహ చారి ఆధ్వర్యంలో ఈనెల 18వ...






ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో జనంవెలుగు, లోకేశ్వరం:- బిలోలి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ బడి ఈడు పిల్లలను, బడి బయట గల పిల్లలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు...






పిడుగుపాటుకు మహిళా మృతి జనం వెలుగు చిలిపిచేడ్ :- మండలపరిధిలోని సోమక్కపేట్ గ్రామ పంచాయతీ గంగిరెద్దుల గూడెం కు చెందిన బత్తుల ఎల్లమ్మ (38) పిడుగు పడి మహిళా మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు...






ఘనంగా భీమన్న దేవుని పండగ జనంవెలుగు, లోకేశ్వరం:- లొకేశ్వరం మండలం లోకేశ్వరం మండల కేంద్రంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భీమన్న దేవుని పండగను ఆదివాసి నాయక్పోడ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భజా భజంత్రిలతో మంగళ...






మంజీరాలో ఇసుక తోడేళ్లు, కన్నెత్తి చూడని అధికారులు జనం వెలుగు, రుద్రూర్ జూన్ 8:- మంజీర పరివాహ ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నది. కానీ అటు వైపుగా అధికారులు దృష్టి సారించకపోవడంతో అక్రమాదారులు...






హోటల్ అరోమాలో మాంసం నూడిల్స్ సీజ్ కల్తీ ఫుడ్ పై అధికారుల కొరడా జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. నగరంలోని హైదరాబాదు...






జనం వెలుగు చిలిపిచేడ్ :- మెదక్ జిల్లా నర్సాపూర్ చిలిపిచేడ్ మండలంలో అన్ని గ్రామలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిరోజు గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న...






నీట్-2024 ఫలితాల్లో ఆల్ఫోర్స్ జయకేతనం