



















































ఉపాధి హామీ పనుల పరిశీలన జనంవెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలం హవర్గా గ్రామంలోని చెరువులో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను సోమవారం పంచాయతీ కార్యదర్శి అరుణ్ పరిశీలించారు. ప్రతి ఒక్కరు కొలతల ప్రకారం పనులు చేయాలని...






వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏఓ జనంవెలుగు, లోకేశ్వరం మే 20:- కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి గణేష్ పేర్కొన్నారు. సోమవారం లోకేశ్వరంలోని రాజురా గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో...






విలేకరిని బెదిరించిన వ్యక్తి పై చర్య తీసుకోవాలి లోకేశ్వరం మండలం బి ఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు ఇర్ల గణేష్ జనంవెలుగు, బైంసా మే :- సారంగాపూర్ మండల నవతెలంగాణ పత్రిక విలేఖరి లక్ష్మీ...






జర్నలిజం పితామహుడి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించాలి భారతదేశంలోనే మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి కౌడిపల్లి మండల రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు...






అమ్మ వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జనం వెలుగు చిలిపిచేడ్ :- మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని చిలిపిచేడ్ మండలం చిట్కుల్ శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రావు...






వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అధికారులు జనం వెలుగు, దిలవార్పూర్:- దిలవర్పూర్ మండలంలోని బన్సపల్లి దిలావర్పూర్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని RDO రత్న కళ్యాణి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు....






కానిస్టేబుల్ ను తిట్టిన ఇద్దరిపై క్రిమినల్ కేస్ నమోదు జనంవెలుగు, సారంగపూర్:- సారంగపూర్ మండలంలోని వంజర గ్రామంలో సోమవారం ఎన్నికల విధుల్లో వున్న ట్రైనీ కానిస్టేబుల్ ను భూతులు తిడుతూ, విధులను ఆటంకం కలిగించిన వంజర...






ప్రశ్నించడం జర్నలిస్టులహక్కు జయహో జర్నలిస్టు ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకమైనది ఆర్టికల్ 19 ఏ (1) ప్రకారం ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది జనంవెలుగు:- ప్రజలకి అధికారుల వద్ద న్యాయం...






వైభవంగా కళ్యాణ మహోత్సవము జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు రోజులపాటు వైభవంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు...






వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ జనం వెలుగు, దిలవార్పూర్:- నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దిలావర్పూర్ మండలంలో దిలావర్పూర్, గుండంపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వరి కొనుగోలు వేగవంతం చేయాలి....