



















































నిప్పoటుకున్న మామిడి, ఈత చెట్లు దగ్ధం జనం వెలుగు, దిలవార్పూర్:- దిలవర్పూర్ మండల కేంద్రంలోని బన్సపల్లి గ్రామంలో ముగ్గురు రైతుల మామిడి తోటలు ఆయిల్ పామ్ చెట్లు 50 ఈ సంవత్సరం అంతంత మాత్రమే మామిడి...






జోరుగా కాంగ్రెస్ ప్రచారం జనం వెలుగు, అనిల్ నిర్మల్ బ్యురో: లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలో భాగంగా శనివారంనాడు లోకేశ్వరం మండలంలోని పిప్రి గడ్చండ, రాజుర, నగర్ గ్రామాల్లో కాంగ్రెస్...






చివరి రోజున 28 నామినేషన్లు దాఖలు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మొత్తం 42 మంది అభ్యర్థులు…90 నామినేషన్లు జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 25 : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి రోజైన...






సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించండి ఇంటర్ విద్య అధికారి జనంవెలుగు, నిజామాబాద్:- ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు మే నెల రెండవ తేదీ లోగా ఆయా కళాశాలలలో ఫీజులు చెల్లించాలని జిల్లా ఇంటర్ విద్యా...






లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు జనంవెలుగు, నిజామాబాద్ ఏప్రిల్ 25 : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీ సిపిఎన్డిటి ఆక్ట్ (గర్భస్తపూర్వ గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం)...






కాంగ్రెస్ విజయమే నా విజయం కాంగ్రెస్ గెలవాలని పాదరక్షలు లేకుండా పర్యటన బలమైన సంకల్పంతో విజయం జనంవెలుగు, నిజామాబాద్:- ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఉద్యమం చేసినం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎన్నటికైనా న్యాయమే జయిస్తుందని...






సుపరిపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం జనం వెలుగు, దిలవార్పూర్ : దిలవర్పూర్ మండలం కేంద్రంలోని అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గల దిలవర్పూర్ గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న...






ఇంటర్ మార్చి – 2024 ఫలితాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం జనంవెలుగు, నిర్మల్:- ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలలో మా అల్ఫోర్స్ విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యుత్తమ మార్కులు...






ఆయిల్ పామ్ తోటలలో వేసవిలో చేయవలసిన యాజమాన్య పద్ధతుల పై అవగాహన కార్యక్రమం జనం వెలుగు, దిలవార్పూర్: దిలవాపుర్ మండల కేంద్రంలో సముందర్ పల్లి గ్రామంలో రైతు దయాకర్ రెడ్డి ఆయిల్ ఫామ్ తోటలో 35...






హోరాహోరీగా కుస్తీ పోటీలు రుద్రూర్ జనం వెలుగు : హనుమాన్ జయంతి సందర్భంగా రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలోని మైసమ్మ గుడి వద్ద కుస్థి పోటీలను నిర్వహించారు. పోటిల్లో యువకులు, మల్లయోధులు ఆసక్తిగా పాల్గొన్నారు. కోటగిరి,వర్ని,రుద్రూర్,...