



















































అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో ఘనంగా యుకెజీ విద్యార్థులకు గ్రాడ్యువేషన్ పత్రాల పంపిణీ జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- ప్రాధమిక విద్య విద్యార్థులకు చాలా కీలకమైనదని మరియు వారికి అవగహాన కల్పించడానికై అన్ని రకాలుగా సమాచారం అందించాలని...






అంబేద్కర్ 133 జయంతి ఉత్సవాలు జనం వెలుగు, దిలవార్పూర్:- దిలావార్పూర్ మండలం కేంద్రం లోని పలు గ్రామాలలో బన్సపెల్లి, కంజర్, మయపూర్, సిర్గాపుర్ అంబేద్కర్ జయంతినీ ఘనంగా జరుపుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హాక్కుల...






అక్రమ మద్యం పట్టివేత జనంవెలుగు, చిలిపిచేడ్ : చిలిపి చేడ్ మండలం చండూర్ గ్రామంలో బెల్ట్ షాపులపై పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. బెల్టు షాపు నిర్వహిస్తున్న మహేష్ కిరాణం జనరల్ స్టోర్ కు...






ఖాళీ అవుతున్న బిఆరెస్ పెరుగుతున్న కాంగ్రెస్ లో జోష్ భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో నందిపేట్, డొంకేశ్వర్ మండలాల సర్పంచులు ఆర్మూర్ నియోజకవర్గ...






అంబేద్కర్ గారి ఆశాయాలను సాధిద్దాం – బిఎస్పీ జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ డా.అంబేద్కర్ గారి విగ్రహానికి 133వ జయంతి సందర్భంగా, పూలమాలలతో ఘన...






జనం కోసం జీవిస్తే జన్మలో నిలిచిపోతావు బోథ్ ఎంపీడీవో రమేష్ జనంవెలుగు, ఆదిలాబాద్ బ్యూరో:- భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆలు పెరగని కృషిచేసిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్...






*భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నామాత్కర్ నవీన్ *బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ *గొప్ప రాజనీతిజ్ఞుడు అంబేద్కర్ *రాజ్యాంగాన్ని కాపాడుకుందాం జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:-...






ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటదివెంట మిల్లులకు చేర్చాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలి రైతులకు సూచించిన కలెక్టర్ జనంవెలుగు,...






అగ్ని ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తలు అవసరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 13 : అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తతో కూడిన ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని...






అన్నదాత ఆగమాగం అన్నదాతలను నట్టేట ముంచిన అకాల వర్షం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లాలో గత మూడు రోజులుగా మేఘావృతమై అక్కడక్కడా వడగండ్ల...