



















































ప్రజావాణికి 97 ఫిర్యాదులు జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 05 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం...






భూమయ్యని పరామర్శించిన రాజిరెడ్డి జనం వెలుగు చిలిపిచేడ్ :- మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హైదరాబాద్ పట్టణంలోని మాక్స్ కేర్ హాస్పిటల్ ఇటీవల శాస్త్ర చికిత్స చేసుకున్న చిట్కుల్ మాజీ సర్పంచ్ భూమయ్యని ఆయన స్వగృహంలో...






టి పి టి ఎఫ్ మహాసభలను విజయవంతం చేయండి నాగేష్ దయావర్ జిల్లా కార్యదర్శి జాన్కంపేట్ చౌరస్తాలో జనంవెలుగు, నిజామాబాద్:- టిపిటిఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్య, వైజ్ఞానిక మహాసభలను ఈ నెల 11, 12 తేదీలలో...






తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు జనంవెలుగు, వెబ్ డెస్క్:- 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కు కేబినెట్ ఆమోదం. వాహనాల నంబర్ ప్లేట్లపై ఉండే TSని TGగా మార్పు. రాష్ట్ర గేయంగా...






బిజేపి పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి జనంవెలుగు, రుద్రూర్ :- ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పాటుపడాలని భారతీయ జనతా పార్టీ జాహిరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్, కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణరెడ్డి...






ఇంగ్లాండ్ టార్గెట్ 399 జనంవెలుగు, క్రీడా విభాగం:- విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు 28/0తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. గిల్(104)శతకంతో రాణించగా....






డైట్ కాలేజీల్లో టీచర్ల డిప్యూటేషన్ల రద్దు జనంవెలుగు, హైదరాబాద్:- డైట్ కాలేజీల్లోని సీపీడీ సెంటర్లలో టీచర్ల డిప్యూటేషన్లను విద్యాశాఖ రద్దుచేసింది. ఈ మేరకు డీఈవోలు ఆయా డిప్యూటేషన్లను రద్దుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని 10 డైట్...






పార్లమెంట్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న – ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ అనిల్ గంటడి:- ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశం నిర్మల్ జిల్లా కేంద్రంలోని...






బంగారు పతకం సాధించిన అల్ఫోర్స్, ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ అనిల్ గంటడి:- విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన కల్పించాలని మరియు అందులో పాల్గొనేలా...






పాలక వర్గానికి ఘన సన్మానం జనంవెలుగు:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం గౌతాపూర్ గ్రామంలో పంచాయతీ పాలకవర్గానికి ఘన సన్మానం నిర్వహించారు. సర్పంచుల పదవీకాలం జనవరి 31 తో పూర్తయిన నేపథ్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద...