



















































సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ జనం వెలుగు, నిర్మల్ బ్యూరో అనిల్ గంటడి : నిర్మల్ లో బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు. సీఎం...






మిషన్ భగీరథ శుద్ద జల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జనం వెలుగు, దిలవార్పూర్:- దిలవర్పూర్ మండల కేంద్రంలో మాడేగాం లోని మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్, న్యూ లోలంలో శెగ్రిగేషన్ షెడ్, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ,...






మున్సిపల్ ట్రాక్టర్ ఢీకొని విద్యార్థి మృతి జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ అనిల్ గంటడి:- నిర్మల్ పట్టణ కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపల్ ట్రాక్టర్ ఢీకొని ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి...






BC స్టడీ సెంటర్ దరఖాస్తుల ఆహ్వానం జనం వెలుగు, నిర్మల్ బ్యూరో అనిల్ గంటడి : బీసీ సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సెంటర్ నిర్మల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్స్ పరీక్షల ఉచిత శిక్షణ కోసం...






రుద్రూర్ గ్రామ ప్రత్యేక అధికారి వెంకటేష్ ను సన్మానిస్తున్న బీఆర్ ఎస్ నాయకులు జనంవెలుగు, రుద్రూర్ : రుద్రూర్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన రుద్రూర్ మండల తహాసిల్దార్ వెంకటేష్ ను మంగళవారం...






బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జ్ గా నెర రాజన్న జనం వెలుగు, నిర్మల్ బ్యూరో:- నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నా రాజన్నను బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్ కుమార్ నిర్మల్...






విశ్వకర్మ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందివ్వాలి జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- గత ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురైన విశ్వకర్మ చేతివృత్తుల వారికి తగిన న్యాయం చేసి ఆదుకోవాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వకర్మల...






టి పి టి ఎఫ్ ద్వితీయ విద్య, వైజ్ఞానిక మహాసభలు విజయవంతం కావాలి! గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఆరీపుద్దీన్ ఆకాంక్ష జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టిపిటిఎఫ్ సంఘం ఉపాధ్యక్షులు సంక్షేమం పట్ల...






కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ గా దొడ్ల రవీందర్ రెడ్డి నియామకం జనంవెలుగు, బోధన్ :- రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా యూత్ కాంగ్రెస్ నుండి ప్రతి పార్లమెంటులోని అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లను నియమించడం జరిగింది....






ఈవీఎం ల ఎఫ్.ఎల్.సి ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్ జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 05 : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. గుర్తింపు...