



















































ఎయిడ్స్ పై అవగాహన జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని ఐలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2 ఐదవ రోజుకు చేరింది చిమ్రాజ్ పల్లి, మల్లారంలో వాలంటీర్లు ప్రజలకుఎయిడ్స్ పై అవగాహన, తీసుకోవలసిన...






ప్రశ్నించే తత్వాన్ని మరవోద్దు అన్యాయాన్ని ఎదిరించడంలో ముందు ఉండాలి కత్తి కంటే కలం గొప్పది జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి జనంవెలుగు, నిజామాబాద్:- సమాజంలో జరిగే మంచి చెడులను అవినీతి అక్రమాలను అందరికీ సమాచారం తెలిపే పవిత్ర...






సమగ్ర కుల గణన బిల్లు పెట్టడం హర్షనీయం జనంవెలుగు, నిర్మల్ అనిల్ గంటాడి:- తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణనపై అసెంబ్లీలో బిల్లు పెట్టడం హర్షనీయం. రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర...






జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి ) గ్రామ శివారులో పెద్ద చెరువు ఒడ్డు మీద గల తుమ్మ చెట్టుకు ఓ...






నూతన కార్య వర్గం ఎన్నిక జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆంధ్రనగర్ లోని కరుణామయ చర్చిలో ఆదివారం నిర్వహించారు. నూతన మండల పాస్టర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షులుగా పాస్టర్ ప్రవీణ్ కుమార్,...






రానున్న ఎన్నికల్లో సులేమాన్ నగర్ సర్పంచ్గా ఎంపీటీసీగౌస్ కు అవకాశం సులేమాన్ నగర్ లో ఇక ఆయనకు పోటీ లేదు జనంవెలుగు, రుద్రుర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామ ఎంపీటీసీగా తన కర్తవ్యాలు...






సెయింట్ థామస్ హైస్కూల్లో ఘనంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డే జనంవెలుగు, నిర్మల్:- విద్యార్థులకు సామాజిక స్పృహ చాలా అవసరమని, వాటిలోని విషయాలను విద్యార్థులకు సమగ్రంగా తెలియజేయడం ద్వారా విషయాలలో పట్టు సాధిస్తారని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు....






ఘనంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జనం వెలుగు రుద్రూర్ , ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ జన్మదిన కార్యక్రమాన్ని...






ద్విచక్ర వాహనం చోరీ జనంవెలుగు, మాక్లూర్, ఫిబ్రవరి 17:- ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దొంగిలించడం జరిగింది. మాక్లూర్ మండలం చిక్లీ గ్రామానికి చెందిన సిరిగిరి రాజు కు చెందిన ఎన్ఎస్ 200 TS...






విద్యార్థులకు షీ టీం అవగాహన జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం కుబీర్ మండల్ పల్సి ఉన్నత పాఠశాలయందు షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు...