



















































జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఇప్ప చల్మా గ్రామానికి చెందిన మారుతి (35) గత కొంతకాలం నుండి మతిస్తీమితం బాగోలేక అప్పుడప్పుడు అనారోగ్యానికి...






పరిశీలించిన కలెక్టర్ జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 08 : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్.ఎల్.సి) ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్...






తె. యు. మెస్ ఛార్జీల అవినీతిపై విచారణ చేపట్టాలి పి డి ఎస్ యూ డిమాండ్ జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీల విషయంలో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ...






తుది ఓటరు జాబితాను విడుదల చేసిన కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 08 : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు...






జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల్ నూతన జిల్లా బిజెపి అధ్యక్షులుగా ఎన్నికైన పతంగి బ్రహ్మానందం గురువారం గుడిహత్నూర్ మండల్ లింగాపూర్ కు వచ్చిన...






స్వయం సహాయక సంఘాలను వివరాలను లోకస్ యాప్ లో సంక్షిప్తం పూర్తి చేయండి డిఆర్డిఏ ఏపీడి అరక చరణ్ దాస్ జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- స్వయం సహాయక...






ప్రియురాలిని నడిరోడ్డుపై నరికిన ప్రియుడు జనం వెలుగు, ఖానాపూర్ :- నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చోటు చేసుకుంది. ఖానాపూర్ అంబెడ్కర్ కాలానికి చెందిన ఆలేఖ్య అదే...






రిజిస్ట్రార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన- ఎన్ ఎస్ యూ ఐ జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ దిష్టిబొమ్మ దగ్ధం...






కుంటాల మండలంలో సర్పంచ్ సన్మానం జనంవెలుగు, కుంటాల:- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని పూల గ్రామ సర్పంచ్ కి బుధవారం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి గడిచిన ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్ కనీస ఫాతిమా...






పాఠశాలలో విద్యార్థులచే స్వచ్ఛ ప్రతిజ్ఞ జనం వెలుగు: దిలావర్పూర్ మండల కేంద్రంలోని మాయాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పాలన అధికారి ఎంపీడీవో మోహన్ మాట్లాడుతూ మనకు...