



















































బీఆర్ఎస్ మీటింగ్ లో ప్రమాదం జనంవెలుగు:- ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు పడి గుడిసె దగ్ధమైంది. గుడిసెలోని సిలిండర్ పేలడంతో...






జనం వెలుగు, భైంసా:- భైంసా మున్సిపాలిటీ నగర పట్టణ కేంద్రంలో మంగళవారం నకిలీ నోట్ల కలకలం రేపింది. ఓ బాలుడు, ప్రవీణ్ అనే కూరగాయల వ్యాపారి దగ్గర 500 రూపాయల నోటు ఇచ్చి 20 రూపాయల...






జనం వెలుగు చిలిపీఛెడ్ :- మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండల్ రాందాస్ గూడ గ్రామంలో నేడు బలగం సినిమా ప్రదర్శన చేస్తున్నట్టు గ్రామ సర్పంచ్ అంకం యాదగిరి తెలిపారు. రాత్రి 8:30 నిమిషాలకు గ్రామ పంచాయతీ...






జనం వెలుగు, హన్మకొండ: టెన్త్ పేపర్ లీక్ కేసులో హన్మకొండలో డిసిపి కార్యాలయానికి బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ చేరుకున్నారు. ఈటెలను సెంట్రల్ జోన్ డిసిపి విచారించనున్నారు. నాలుగు రోజుల క్రితం ఈటెలకు కమలాపూర్ పోలీసులు...






యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి జనం వెలుగు, హైదరాబాద్:- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ లను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి...






జనం వెలుగు, డొంకేశ్వర్:- డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పిల్లలకు ఆటలపోటీలు, ఉపన్యాస, వ్యాసరచన, ముగ్గులు, నృత్య పోటీలను ప్రారంభించినట్లు యువజన...












జనం వెలుగు చిలిపిచేడ్ :- తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బాబు జగ్జీ వన్ రాం 116జయంతి పురస్కారం రవిద్రబరతి ఆడిటోరియలో మహనీయుల జయంతి సందర్భంగా సమానత్వాన్ని ప్రోత్సహించి అంటరానితనం, అసమానత . అణచివేత ను...












చెక్కును అందిస్తున్న రాకెష్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు జనం వెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన మౌజామ్ అలీ అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు గాయపడగా హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని...