



















































జనం వెలుగు, ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్ లో రోజురోజుకు కుక్కలు బెడద అధికమవుతుందని వాటిని నివారించడానికి గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు పంచాయతీ ఈవో తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్...






జనం వెలుగు ముధోల్ : స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్ ఫేస్-2 శిక్షణలో భాగంగా రెండవ రోజు ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో మంగళవారం అధికారులు, పంచాయతీ కార్యదర్శులు,వివిధ శాఖల సిబ్బంది క్షేత్రస్థాయి సందర్శన చేశారు....






5 నా చాలో ఢిల్లీ జన చైతన్య యాత్ర సభను విజయవంతం చేయండి సిఐటియు ఆధ్వర్యంలో బాసరలో కరపత్రాల విడుదల జనం వెలుగు, బాసర:- కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం...






బాసర త్రిబుల్ ఐటీ డైరెక్టర్ కు పేటెంట్ గౌరవం జనంవెలుగు, బాసర:- ఆర్జీయూకేటీ బాసరలో డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ సతీష్ కుమార్ అరుదైన పేటెంట్, గౌరవం దక్కించి కోగా, కళాశాల యాజమాన్యంతో పాటు,...






జనం వెలుగు, బాసర:- పవిత్ర పుణ్యక్షేత్రం చదువు జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో, మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ లను, లెక్కించగా, నగదు అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు వ్యాస...






జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐకెపి కార్యాలయంలో APM కు VOAలు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ 25/03/2023 సమావేశమై క్రింది విషయాలు చర్చించినాము....






బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు శిక్ష బేటియన్ స్కాలర్షిప్ కు ఎంపిక జనం వెలుగు, బాసర;- ఆర్జీయూకేటీ బాసరలో ఇంజనీరింగ్ నాలుగవ సంవత్సరం అభ్యసిస్తున్న, 32 మంది బాలికలకు, ట్రాక్టర్ అండ్ క్యాంపుల్ ఇండియా సంస్థ...






బాసర ఆర్జీయూకేటీ విసికి బోధనతెర సిబ్బంది కృతజ్ఞతలు జనం వెలుగు, బాసర:- అర్జీయూకేటీ బాసరలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న, భూదినేతర సిబ్బంది. సోమవారం విసి ప్రొఫెసర్ వెంకటరమణకి కృతజ్ఞతలు, తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో బోధనీతర సిబ్బందికి...






జనం వెలుగు, ముధోల్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఐకెపి వివోఏలు సోమవారం సమ్మె బాటను పట్టారు. రాష్ట్ర వివోఏల సంఘం పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రమైన ముధోల్లోని ఐకేపీ...






హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పరమేశ్వర్ జనం వెలుగు, ముధోల్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ ముధోల్ డివిజన్...