



















































జనం వెలుగు, ముధోల్ :- మండల కేంద్రమైన ముధోల్ లోని రైతు వేదికలో సోమవారం రోజున స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ ఫేస్-2 లో భాగంగా ముధోల్, బాసర మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు- అధికారులు,...






జనం వెలుగు, నిర్మల్ టౌన్:- విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథం, పట నైపుణ్యాలను అలవరుచుకునేలా చేయాలని జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ సెయింట్థామస్ ఉన్నత పాఠశాలలో భౌతిక జీవశాస్త్ర ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని...






జనం వెలుగు, నిర్మల్ రూరల్:- నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లిలో సీసీరోడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న నిబంధనతో అధికారులు నిర్మాణాలు వేగవంతంగా చేపట్టారు. ఈజీఎస్...






అన్ని వర్గాల సంక్షేమమే బి ఆర్ ఎస్ ధ్యేయం అబ్దుల్లాపూర్ లో ఆత్మీయ సమ్మేళన లో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో బి ఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ...






అదానీ అస్తులను కాపాడడానికి రాహుల్ గాంధీపై అనర్హత వేటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఆనందరావు పటేల్ జనం వెలుగు, ముధోల్ : ఆదాని ఆస్తులను కాపాడడానికి రాహుల్ గాంధీపై అనర్హత వేటు అని కాంగ్రెస్...






టిడిపితోనే అన్ని వర్గాలకు అవకాశాలు రైతు జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రేమ్ నాథ్ రెడ్డి జనం వెలుగు, ముధోల్ : తెలుగుదేశం పార్టీ పరిపాలన కాలంలో అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించిందని తెలుగు రైతు జిల్లా...






ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి జనం వెలుగు, ముధోల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ముధోల్...






శ్రీ కృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జనం వెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంలోని ఆదివారం శ్రీకృష్ణ యాదవ నూతన సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే గడ్డి గారి...






జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి అయిన షేక్ హుస్సేన్ తనకున్న పాన్ టేలాను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గత 15 రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి...






జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని సాత్ గాంలో ఎస్ పి నిర్మల్ ఆదేశాల మేరకు కాంతి లాల్ పాటిల్ ASP, బైంసా ఆధ్వర్యంలో సాత్ గాం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది....