















































జనం వెలుగు, చిలిపిచేడ్ :- చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామంలో శనివారం రోజు గ్రామ పంచాయతి ఆవరణలో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల మాంతప్ప అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ...






జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలో పాత బస్ స్టాండ్ సమీపంలో గత కొన్ని నెలల నుండి ప్రధాన రోడ్డు పై గుంతలు పడి ఎన్నో ఇబ్బందులు ఏర్పడిన ఏ అధికారులు పాటించుకోలేరు ప్రయాణికులు...






జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలోని వేదనిధి డిగ్రీ కళాశాలలో స్థానిక లోకేశ్వరం ఏఎస్ఐ దిగంబరావ్ దేవేందర్ గౌడ్ కానిస్టేబుల్ మోహన్, మైతిలి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు...
డ్రైనేజ్ పనులను ప్రారంభిస్తున్న నాయకులు, సభ్యులు జనం వెలుగు లోకేశ్వరం:- మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుండి డ్రైనేజ్ పనులు నాయకులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్...






జనం వెలుగు, బాసర:- బుధవారం అంతర్జాతీయ కవలల పిల్లల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా మండల పరిధిలోని కౌట ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటున్న...






జనం వెలుగు, బాసర :- ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని ఉప ఆలయాల నిర్మాణం కొరకై ముందుకు వస్తున్న దాతలు భక్తుల కోరికలు నెరవేరిచేందుకు చింతామణి గణపతి ఆలయంలో ఆలయ అభివృద్ధిలో భాగంగా గ్రామ కమిటీ దాతలతోపాటు మరో...






జనం వెలుగు, బాసర:- గురువారం ముధోల్ శాసనసభ్యులు విఠల్ రెడ్డి బాసర పర్యటనలో భాగంగా వస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారఉలు పిఎసిఎస్ చైర్మన్ తీగల వెంకటేష్ గౌడ్ బాసర బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోర్వ శ్యామ్...






జనం వెలుగు, చెలిపీఛెడ్ :- మెదక్ జిల్లా చిలిపీఛెడ్ పోలీస్ స్టేషన్లో బుధవారం నాడు ఎస్సై గౌస్ మానవ హక్కుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యవర్గ సభ్యులు సాయి...






వేణుగోపాలచారి కి వినతి పత్రం అందజేస్తున్న గ్రామస్తులు జనం వెలుగు, లోకేశ్వరం:- ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారిని మంగళవారం లోకేశ్వరం...






చూపు సమస్యల పరిష్కారానికే కంటివెలుగు-సర్పంచ్ రేఖ భాయి లక్ష్మణ్ పటేల్ కంటి వెలుగు సిబ్బందితో సర్పంచ్ జనం వెలుగు, లోకేశ్వరం:– కంటిచూపు సమస్యలు లోపాలను పరిష్కరానికి కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రేఖ...