



















































మండల అధికారులకు వినతి పత్రాలు అందజేసిన మండల ముస్లిం కమిటీ నాయకులు రంజాన్ మాసంలో మస్జీద్ ల వద్ద పరిశుభ్రత ఏర్పాట్లు – నిరంతర విద్యుత్ కొరకు వినతి జనంవెలుగు, నందిపేట్:- రానున్న పవిత్ర రంజాన్...






జనం వెలుగు సారంగాపూర్:- సారంగాపూర్ ఎస్ఐగా కే చంద్ర మోహన్ బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన కృష్ణ సాగర్ రెడ్డి కడెం కు ఇటీవల బదిలీ కాగా ఆయన స్థానంలో నిర్మల్ రూరల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న...






ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జనంవెలుగు, సారంగపూర్:- సారంగాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ, 13.50 లక్షల నిధుల ద్వారా...






జనంవెలుగు: దిలావర్పూర్ మండలంలోని కంజర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా మంజూరు అయిన పది లక్షల రూపాయల డ్రైనేజీ పనులను పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి గారు ప్రారంభించారు. 10 లక్షల రూపాయలతో 600...






సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వినయ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని పలు సమస్యలపై సీఎంతో చర్చించిన వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం హామీ జనంవెలుగు, ఆర్మూర్:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...






ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జనంవెలుగు, నిజామాబాద్:- జర్నలిజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. మీడియా రంగంలో పురుషులతో సమానంగా మహిళా జర్నలిస్టులు కూడా...






👉🏻అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలం 👉🏻రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు జనంవెలుగు, వెబ్ డెస్క్:- దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి వత్తాసుపలుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ...






పెండింగ్ దరఖాస్తుల పరిశీలన చేసిన అధికారులు జనం వెలుగు, దిలవార్పూర్:- దిలవార్పుర్ మండల కేంద్రంలో బన్సపెల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో ధరణి పెండింగ్ దరఖాస్తుల పక్రియను అధికారులు పరిశీలించి అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు....






జాతీయ లైన్ మెన్ దినోత్సవం జనం వెలుగు, దిలవార్పూర్:- దిలావర్పుర్ మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్ మెన్లును, జూనియర్ లైన్ మెన్లు, ప్రజలకు మెరగైన, ప్రాణాలైనా పనంగా పెట్టి రాత్రి అనగ పగలనక...
గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు జనం వెలుగ, నవీపేట్: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జేఏసీ ఆధ్వర్యంలో...