

















































పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ జనం వెలుగు, దిలవార్పూర్:- దిలావర్పూర్ మండల కేంద్రంలోని కాల్వా గ్రామములో ధరణిలో పట్టాదారు పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను కల్వలో గ్రామంలో 32 మంది దరఖాస్తులు విచారించారు....






రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో మగాడివైతే అనే మాట మాట్లాడటం సరి అయినది కాదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటా అన్న ముఖ్యమంత్రి ఇటువంటి పదాలు ప్రయోగించడం తెలంగాణ పౌర సమాజం ముందు...






బోథ్ మండలం సమాఖ్య కార్యాలయంలో సీసీలకు వివో ఏలకు లక్పతి దిధి పై శిక్షణ కార్యక్రమము జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని...






రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మట్టిలో ఆణిముత్యం…మట్టె రజిత జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- నిర్మల్ రూరల్ మండలం నిలయిపేట గ్రామానికి చెందిన మట్టె భూమన్న మట్టి రాజవ్వ...






బోకర్ల చేతిలో ‘ఖా’కీలుబొమ్మలా?






విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆధారణ చూడలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు రుద్రూర్, జనం వెలుగు ఫిబ్రవరి 28 :- రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో...












దోపిడి వ్యవస్థ నిర్మూలనకై పోరాడుదాం జనంవెలుగు నిర్మల్ బ్యూరో : సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కే రాజన్న మార్చ్ 3 4 5 న ఖమ్మంలో జరుగు సిపిఐ ఎంఎల్ మాస్...






మాజి మంత్రులు నర్సారెడ్డికి నివాళలు జనం వెలుగు, నిర్మల్ ప్రతినిధి అనిల్ గంటడి : నిర్మల్ జిల్లాలోని బుధవారం సాయంత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి మంత్రులు, మాజి పీసీసి అధ్యక్షులు క్రీ “శే ” పి...






చిట్యాల వాగులో ఇసుక ట్రాక్టర్ పట్టివేత జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- నిర్మల్ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను చిట్యాల వాగులో బుధవారం పట్టుకోవడం...