





















































పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి ఏడుగురు వ్యక్తుల అరెస్ట్ జనం వెలుగు, రుద్రూర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ శివారులో గల గుండ్ల వాగు వద్ద పేకాట స్థావరంపై శుక్రవారం సాయంత్రం టాస్క్...






ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమం జనం వెలుగు సారంగాపూర్:- సారంగపూర్ మండలంలోని సారంగాపూర్ 2వ, 4వ అంగన్వాడి సెంటర్లో ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపెర్వైషర్ విజయ గౌరీ...






ఐకేపి ఆఫీస్ లో పోషణ పక్వాడపై అవగాహన జనం వెలుగు చిలిపి చేడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల కేంద్రంలో పోషణ మహోత్సవాలు పురస్కరించుకొని పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ హేమ భార్గవి ఆదేశాల...






చెరువులో పడి వ్యక్తి మృతి జనంవెలుగు:- ఉదయం పొలం పనులకు వెళ్లిన ఒక రైతు చెరువులో పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం మహిపాల్ రెడ్డి అనే...






కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జనంవెలుగు, నిజామాబాద్, మార్చి 20 : యాసంగిలో జిల్లా రైతాంగం పండించిన వరి ధాన్యం సేకరణ కోసం త్వరలోనే అవసరమైన అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్...






జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నందిపేట్ లోని నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నందిపేట్...






జనం వెలుగు, సారంగాపూర్:- సారంగపూర్ మండలంలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో బుధవారం వివిధ వ్యాపార వేలంలలో రూ.7 లక్షల 78 వేల ఆదాయం సమకురినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి రంగు రవి...






జనం వెలుగు కౌడిపల్లి :- మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ (పీర్ల తండా) అంగన్వాడి సెంటర్ లో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం, చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమాన్ని కౌడిపల్లి మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి ఆధ్వర్యంలో...






రాకేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు జనంవెలుగు, డొంకేశ్వర్:- డొంకేశ్వర్ మండల కేంద్రంలో బుధవారం రామాలయంలో పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ శాసనసభ్యులు వారి జన్మదినం సందర్భంగా పూజ, అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది....






జనంవెలుగు, సంగారెడ్డి:- సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 జూన్ లో 300 గ్రాముల గంజాయితో పట్టుబడిన కేసులో నేడు తుది తిర్పు వెలబడింది. సీనియర్ జడ్జి గన్నేరుపు సుదర్శన్...