

















































-మహిళ మహిళా మణులు అని రంగాలలో ముందంజలో ఉండాలి చౌటకూరి గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్, తార విష్ణువర్ధన్ రెడ్డి -ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కూర రగోతం రెడ్డి జనం వెలుగు చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలో ఉత్తమ...






సిసి రోడ్డు ప్రారంభించిన బీజేపీ నాయకులు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదేశాలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం ద్వారా వచ్చిన 4 లక్షల నిధులతో 105 మీటర్ల సిసి రోడ్డును...






జనంవెలుగు, బోధన్:- బోదన్ మండలం సిద్దాపూర్ నుండి బోధన్ వైపు ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అతివేగం వలన అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శ్రీనివాస్ క్యాంప్ సమీపంలో చోటుచేసుకుంది. వారంలో రెండు రోజులు...






సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం.. జనంవెలుగు, రుద్రూర్ : 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు...






ఆయన చేరిక విషయం నాకు తెలియదు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు జనం వెలుగు, నిర్మల్:- భారత్ రాష్ట్ర సమితి నేత మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక తాను...






నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ డ్రైనేజీ పనులు జనం వెలుగు, దిలవార్పూర్:- దిలవర్పుర్ మండలంలోని బన్సపల్లి గ్రామంలో దళిత వాడాలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ పనితీరు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా దర్శనమిస్తుంది. డ్రైనేజీ నిర్మాణంలో అవకతవకలను గుర్తించి అధికారులు...






మార్చి 12న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభను విజయవంతం చేయాలి జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు డి.ఎల్.యన్.చారి. ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ...






సి సి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన బి జె పి నాయకులు జనం వెలుగు, సారంగాపూర్:- సారంగపూర్ మండలంలోని నాగపూర్ తండా గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ఎన్ ఆర్...






జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- సాంస్కృతిక కార్యక్రమాలతో ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని మరియు కార్యకలాపాలను ఉత్సాహంగా పూర్తి చేయవచ్చనని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు మరియు, బి.జె.పి...






అడ్వకేట్ జగన్ మోహన్, నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జీ జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో జగన్ మోహన్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ...