





















































*కారు దిగుతున్న కేడర్… ఖాళీ అవుతున్న కారు *కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం *బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జనం వెలుగు 26 ఫిబ్రవరి :- రుద్రూర్ మండల కేంద్రంలోని...






బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్… 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిక జనంవెలుగు, ఆర్మూర్:- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్...






ఏసీపి కిరణ్ కుమార్ ను సన్మానిస్తున్న దృశ్యం జనంవెలుగు, రుద్రూర్, ఫిబ్రవరి 25 : బోధన్ ఏసీపీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన కిరణ్ కుమార్ ను ఆదివారం బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ అతిథి గృహంలో...






బన్సపెల్లి గ్రామంలో భీమన్న గదల ఊరేగింపు జనం వెలుగు : దిలావర్పూర్ మండలంలోని బన్సపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భీమన్న గధల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. తర్వాత భక్తులు గంగా స్థానాన్నికి వేళారు....






సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు – రైతులతో ముఖాముఖి భేటీ… నిజాం షుగర్స్ తెరిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం: మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి జనంవెలుగు, బోధన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం...






కుస్తీ పోటిల్లో తలపడుతున్న మల్లయోద్దులు జనంవెలుగు, బోధన్ రూరల్ :- బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో గల వీరభద్ర ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం కుస్తుల పోటీలను నిర్వహించారు. గ్రామ పెద్దలు,గ్రామస్తులు, భక్తులు స్వామివారి ఆలయంలో...






నెల రోజుల వ్యవధిలోనే 25 మంది హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు, దేశ, విదేశాల్లో ప్లేసెమెంట్స్.. జనంవెలుగు, నిజామాబాద్:- నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో హోటల్ మేనేజ్ మెంట్ రంగం పాత్ర ఘననీయంగా ఉందని, భవిష్యత్తులో...






ఏబివిపి నాయకులకు క్షమాపణ చెప్పిన కేజీబీవీ విద్యార్థినుల తల్లిదండ్రులు జనం వెలుగు, రుద్రూర్, ఫిబ్రవరి 24 : రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయం ఎదుట శుక్రవారం ఏబివిపి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు...






వార్తా సేకరణ కోసం వెళ్తే దాడులా విద్యార్థుల తల్లిదండ్రులను ఉసిగొల్పిందెవరు!! విచారణకు ఆదేశించాలని డిమాండ్ జనం వెలుగు, రుద్రూర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవన సముదాయ కార్యాలయంలో రుద్రూర్ కస్తూర్బా గాంధీ బాలికల...






సిసి రోడ్డు పనులను ప్రారంభిస్తున్న దృశ్యం జనంవెలుగు, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు 40 లక్షల రూపాయలతో శుక్రవారం సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్ భూమి...