

















































బాసర త్రిబుల్ ఐటీ లో కోహ సాఫ్ట్వేర్ పై జాతీయ స్థాయి వర్క్ షాప్ జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీలో శనివారం డిజిటల్ లైబ్రరీ...






అంతర్జాతీయ సదస్సులో ఆర్జీయూకేటీ వీసీ అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు సదస్సులో పాల్గొన్న బాసర త్రిబుల్ ఐటీ విసి జనం వెలుగు, బాసర:- హైదరాబాదులోని ఆతిథ్యం స్థిరమైన అభివృద్ధి, లక్ష్యాలు అనే అంశంపై ...






నాణ్యతలో రాజీ పడకుండా నిర్మించాలి-ఎమ్మార్వో సరిత పనులను పరిశీలిస్తున్న ఎమ్మార్వో సరిత జనం వెలుగు, లోకేశ్వరం:- నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా పాఠశాల పనులను పకడ్బందీగా నిర్వహించాలని తాహసిల్దార్ సరిత అన్నారు. లోకేశ్వరం మండలంలోని రాయపూర్...






జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య పంచనామ నిర్వహిస్తున్న ఎస్.ఐ.సాయికుమార్ జనం వెలుగు, లోకేశ్వరం:- అనారోగ్యంతో బాధపడుతూ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై జి.సాయికుమార్ తెలిపిన...






ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం బాసరలో పెంచిన సిలిండర్ గ్యాస్ ధరలను నిరసిస్తూ నిరాశనాలు జనం వెలుగు, బాసర:- గ్యాస్ సిలిండర్ ధరలను పదే పదే పెంచడం వలన కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాన్ని...






జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామశివారులో వెలసిన శ్రీరాజ్యలక్ష్మీ సహిత నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవ ఉత్సవాలకు ఆలయాన్ని దేవస్థానం కమిటీవారు అందంగా తయారుచేశారు. కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా...






పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి లోకేశ్వరంలో లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన జనం వెలుగు లోకేశ్వరం : పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజి జెడ్పి చైర్మన్ లోలం...






ప్రజలు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి- వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలిస్తున్న వైస్ ఎంపీపీ జనం వెలుగు, లోకేశ్వరం:- దృష్టి సమస్యలు లోపాలను పరిష్కరించుకునేందుకు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం...






జనం వెలుగు, మాక్లూర్:- కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాక్లూర్ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు బడుగు సత్యనారాయణ వైస్ ఎంపీపీ సుత్తి...






కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలి జనం వెలుగు, చిలిపిచ్చెడ్:- సోమక్క పేట చౌరస్తాలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపి వేసిన ఘటనపై గురువారం ఉదయం చిలిపిచేడ్...