

















































రైతులకు అందుబాటులో యూరియా.. పిఏసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో శుక్రవారం తేదీ O3/03/2023 న యూరియా అందుబాటులో ఉందని ధర: 270/- కావలసిన...






మాకు న్యాయం చేయండి అంటు బోరుమంటున్న రైతు దళిత రైతు భూమిని పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం దళిత ప్రజా సంఘలు జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలోని కొబ్బనోళ్లపెద్ద గంగన్న...






మీకోసం కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలు సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే ఇంకొన్ని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం ప్రజా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన మెదక్ ఎమ్మెల్యే యం. పద్మ...






కేంద్రం మీద నిరసన ఎట్లుందో చూడండి జనం వెలుగు, మెదక్:- దేశంలో ఉన్న సంస్థలన్నిటినీ అమ్ముతు, ప్రైవేటీకరణ చేస్తు పోతే చివరికి దేశానికి మిగిలేది ఏముంటుంది. ని పతనానికి నాంది అని ప్రధాని మోదిపై మెదక్...






సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జనం వెలుగు, మెదక్:- మెదక్ నియోజకవర్గంలోని 61 మందికి రూ. 32,24,500/- విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి యం.పద్మ...






బాసర ఆలయంలో అంతర్గత బదిలీలు జనం వెలుగు, బాసర:- పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తరాలను జారీచేసిన బాసర ఆలయ కార్యనిర్వణ...






త్రిబుల్ ఐటీలో విధి కుక్కల సైరా విహారం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు గాయాలు వీధి కుక్కల వివరణకు చర్యలు చేపడతాం జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం. బాసర త్రిబుల్...






జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీలో గురువారం మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ పై ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. ఈ...






పెంచిన సిలెండర్ ధరల పై నిరసన కార్యక్రమం..కరిపే శ్యాంసుందర్ జనం వెలుగు, లోకేశ్వరం:- రాష్ట్రపార్టీ అదేశాల మేరకు పెంచిన సిలెండర్ ధరల పై నిరసన కార్యక్రమం 3.03.2023 రోజన ఉదయం 10.30 నిమిషాలకు లోకేశ్వరం మండల...






డ్రైనేజ్ సిసి రోడ్లను పనులు ప్రారంభం జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్, గోడిసెర గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి కిష్టాపూర్ గ్రామానికి ఏడు లక్షలు మరియు గోడిసెర గ్రామానికి ఏడు లక్షలు నిధులు...