



















































వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం జనంవెలుగు, రుద్రూర్: రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవనం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో...






కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలంటూ పోస్ట్ కార్డు ఉద్యమం జనం వెలుగు, నిజామాబాద్:- కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతుగా మల్లని...






ఇళ్ల కలలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం బద్గుణ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల...






టి ఎం ఆర్ పి ఎస్ నూతన కమిటీ ఏర్పాటు జనంవెలుగు, నిజామాబాద్: డిచ్పల్లి మండలంలో మంగళవారం జరిగిన సమావేశంలో TMRPS జిల్లా కమిటీ పక్షాన నూతన కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు...






సైబర్ నేరాలపై అవగాహన జనంవెలుగు, చిలిప్ చేడ్: సాంకేతిక పురోగతికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చిలిప్ చేడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్...






యూనియన్ బ్రాంచ్ లో21 సంఘాలకు రెండు కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి జనం వెలుగు, నవిపేట్:- నవీపేట్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో 21 సంఘాలకు రెండు కోట్ల...






అటవీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ దృష్టి DLC సమావేశంలో రవాణా, మౌలిక వసతుల మెరుగుదలపై ఆదేశాలు జనంవెలుగు, అనిల్ నిర్మల్:- జిల్లాలోని మారుమూల అటవీ మరియు గిరిజన ప్రాంతాల ప్రజలకు రవాణా, విద్యుత్,...






పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలి బోధన్లో డిగ్రీ కళాశాలల బంద్ జనంవెలుగు, బోధన్:- రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.7200 కోట్ల స్కాలర్షిప్ రియాంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం...






కొట్టేసిన సెల్ ఫోన్లతో ఏంచేస్తున్నారో తెలుసా పోలీసుల అదుపులో మైనర్ బాలుడు జనంవెలుగు, అనిల్ నిర్మల్:- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో చోరీ ఘటనలు కలకలం సృష్టించాయి. మొబైల్ ఫోన్లు చోరీ చేసి, వాటిలోని డిజిటల్...






ఇందిరా సౌర గిరిజన వికాస పథకం సమీక్ష సమావేశం పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశం జనంవెలుగు, నిర్మల్:- జిల్లాలో ఇందిరా సౌర గిరిజన వికాస పథకంను విజయవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా...