



















































నూతన ఎస్సై సందీప్ని కలిసిన బీజేపీ నాయకులు జనం వెలుగు, భీంగల్:- భీంగల్ పట్టణంలో బుధవారం నాడు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ను భారతీయ జనతా పార్టీ భీంగల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్...






జూన్ 17న ఆన్లైన్లో డాక్ అదాలత్ 50వ సమావేశం జనంవెలుగు, నిజామాబాద్: భారత తపాలా శాఖ, హైదరాబాద్ ప్రాంతపు పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలో 50వ “డాక్ అదాలత్” ఈనెల 17వ తేదీ (17.06.2025)...






“జ్ఞాన్ పోస్ట్” సేవ ప్రారంభం జనంవెలుగు, నిజామాబాద్: భారత పోస్టల్ శాఖ విద్యా, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పుస్తకాలను మరింత విస్తృతంగా, తక్కువ ధరకు దేశవ్యాప్తంగా అందించేందుకు “జ్ఞాన్ పోస్ట్” అనే వినూత్న సేవను ప్రారంభించింది....






పాఠశాలను మరువని పూర్వ విద్యార్థి జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1979-80,84-85 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు సరోజ సుధాకర్ గౌడ్ దంపతులిద్దరూ శనివారం పాఠశాల ఉపాధ్యాయులు,...






నూతన ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు జనం వెలుగు, పుల్కల్:- సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని చక్రాల గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు అనంత్ సరఫ్ పల్లి, గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు గోవర్ధన్ ఇతర ముఖ్య నాయకులు...






తప్పిపోయిన బాలుడిని అప్పగించిన ఎస్సై జనంవెలుగు, రుద్రూర్ : బాన్సువాడలోని కొటగల్లికి చెందిన షేక్ ఫర్హాన్ (9) అనే బాలుడు రుద్రూర్-బోధన రోడ్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, బాలుడిని రుద్రూర్ ఎస్సై సాయన్న స్థానిక పోలీస్...






జర్నలిస్టుల కోసం మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలి జనంవెలుగు, నిజామాబాద్:- కలెక్టరేట్ ప్రాంగణంలో జర్నలిస్టుల కోసం మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డి.ఎల్.యన్. చారి జిల్లా కలెక్టర్...






కమీషనర్ వెంటనే స్పందించాలంటూ డిమాండ్ జనంవెలుగు, నిజామాబాద్: వర్షాకాలం ప్రారంభమైన ఈ సమయంలో నగరంలోని పలు డివిజన్లలో త్రాగునీటి సరఫరాలో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు. జోన్-3 లోని 52వ డివిజన్, బురుడ్ గల్లీ ప్రాంతాల్లో త్రాగునీటి...






మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న ఎస్సై సాయన్న జనంవెలుగు, రుద్రూర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ, సదస్సు,...






నందిపేట్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పేకాట స్థావరంపై పోలీసులు దాడి జనంవెలుగు, నందిపేట:- నందిపేట మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడి చేశారు....