



















































అక్రమ గోవుల రవాణాపై ఎస్పీ జానకి షర్మిల ఆకస్మిక తనిఖీ జనంవెలుగు, అనిల్ గంటాడి నిర్మల్:- నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జిల్లా...






అయిలపూర్ గ్రామ శివారులో మహిళ హత్య శాపూర్ గ్రామానికి చెందిన సాదా సుమలత గా గుర్తింపు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని ఐలపూర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన దారుణ హత్యాచారం ఘటనతో సమీప...






నాంపల్లి కోర్టుకు రేవంత్ హాజరు హైదరాబాద్, మే 22:- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. గతంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల విచారణ నిమిత్తం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల...






అంకాపూర్ చిన్నారి అద్భుత నాట్య ప్రదర్శన చిన్నారి జయా రెడ్డి రవీంద్రభారతిలో అద్భుత ప్రదర్శన జనంవెలుగు, ఆర్మూర్:- ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి పైడి జయా రెడ్డి రాష్ట్ర స్థాయి...






27 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జనం వెలుగు, హైదరాబాద్, మే 22:- రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 27 వేల ఉద్యోగాల భర్తీకి...






కోడ్ భాషలో చాటింగ్, RSS నేతలే టార్గెట్ ముంబై, మే 22:- దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో సిరిజ్ ఓ గ్రూప్ ఏర్పాటు...






రగులుతున్న తెలంగాణ రాజకీయం హైదరాబాద్, మే 22:– కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్రావు, ఈటల రాజేందర్కు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారుతోంది. ఈ నోటీసులతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. నోటీసులపై బీఆర్ఎస్ మండిపడుతోంది....






ఇంటింటా పోలీసుల తనిఖీలు-ద్విచక్రవాహనాల స్వాధీనం నందిపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జనంవెలుగు, నిజామాబాద్:- ప్రజల రక్షణ – సురక్షిత సమాజ నిర్మాణం లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నందిపేట్...






ట్రాఫిక్స్ రూల్స్,చట్టాలపై అవగాహన జనంవెలుగు, రుద్రూర్:- మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో రుద్రూర్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ మందిరం వద్ద సీపీ ఆదేశాల మేరకు వాహనదారులకు రుద్రూర్ ఎస్సై సాయన్న అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు...






పల్లె శ్రీజకు ప్రతిభపురస్కారం – కలెక్టర్, ఎంపీ చేతుల మీదుగా సత్కారం జనంవెలుగు, చీలిప్ చేడ్:- మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామానికి చెందిన పల్లె శ్రీజ ప్రతిభకు గుర్తింపుగా ఘన సత్కారం లభించింది. పదో తరగతిలో...