



















































పోలీసులకు ఫిర్యాదు చేసిన రజక సంఘం జనంవెలుగు, నందిపేట:- నందిపేట మండల కేంద్రంలోని పల్గుట్ట శివారు ప్రాంతంలో రజక కళ్యాణ మండపం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా...






ముదిరాజ్ మండల కమిటీ ఎన్నిక –రాజేశ్వర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎంపిక జనంవెలుగు, డొంకేశ్వర్:- డొంకేశ్వర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనంలో జరిగిన సమావేశంలో మండల స్థాయి ముదిరాజ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని వివిధ...






ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర జనంవెలుగు, భీంగల్:- భీంగల్ పట్టణంలో బుధవారం నాడు గంగమ్మ తల్లి బోనాల జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ జాతరను బోయిగల్లి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతరలో...






యువతకు సెల్యూట్ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట డొంకేశ్వర మండలాలలో సోమవారం సాయంత్రం బారి ఈదురుగాలులు, వర్షంతో వరనుడు విరుచుకు పడ్డాడు. అర్ధగంట వ్యవదిలోనే రెండు మండలాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. నివాస గృహాలకు, వ్యాపార షాపుల...






బీజేపీ భీంగల్ మండల కార్యవర్గ సమావేశం జనంవెలుగు, భీంగల్:- భారతీయ జనతా పార్టీ భీంగల్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున మండల కార్యవర్గ సమావేశం జరిగింది. “11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం – సంకల్పంతో...






పోలీసుల చురుకైన చర్యతో పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత జనంవెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ బద్రియా తండాకు చెందిన కాట్రోత్ రమేష్ అనే వ్యక్తి ఇటీవల తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నారు. వెంటనే ఆయన ఈసీఐఆర్...






సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి. జనం వెలుగు, బాల్కొండ:- బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు అందజేయడం జరిగింది. లబ్ధిదారులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయించి నందుకు, బాల్కొండ...






విద్యా హక్కు చట్టం అమలు చేయాలని కలెక్టర్కు వినతి జనంవెలుగు, కామారెడ్డి:- విద్యా హక్కు చట్టం (RTE) సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25...






బక్రీద్ పండుగను సామరస్యంతో జరుపుకోవాలని సూచించిన ఎస్ఐ నర్సింలు జనంవెలుగు, చీలిప్ చేడ్:- చిలిప్ చేడ్ మండలంలో మంగళవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్లో బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ...






ఈరవత్రి అనిల్ కుమార్ను కలిసిన భీంగల్ కాంగ్రెస్ నాయకులు జనం వెలుగు, భీంగల్:- తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సభ్యులుగా...