



















































ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డా. సమత జనంవెలుగు, రుద్రూర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సమత ఆకస్మికంగా సందర్శించారు....






నందిపేట్ తహసీల్దార్పై సందిగ్ధత: సస్పెన్షనా? బదిలినా? జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల తహసీల్దార్పై సస్పెన్షన్ జరిగిందా? లేక బదిలి జరిగిందా? అనే అంశంపై మండల ప్రజల్లో, రైతుల్లో గందరగోళం నెలకొంది. కొన్ని రోజులుగా ఆయన కార్యాలయంలో...






ఆదుకొని మా అమ్మను కాపాడండి చావు బతుకుల మధ్య పోరాడుతున్న ముత్తెమ్మ ఆర్థిక సహాయం కోసం ఫోన్ పే నెంబర్ 9000353373 నాంపల్లి రాజేష్ వర్మ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం చిమ్రాజ్పల్లి శివారులోని సురేష్...






ఉద్యోగాల పేరుతో మోసం-కానిస్టేబుల్ సస్పెన్షన్ జనంవెలుగు, నిజామాబాద్, మే 2:- రుద్రూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సిద్దిరామ్ చిన్నయ్య (నెంబర్: 2135)పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి...






పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలాధారం పత్రికాస్వేచ్చా హరణంలో భారతదేశం 8వ స్థానంలో ఉంది. నేడు ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం పత్రికారంగంలో శ్రమిస్తున్న పాత్రికేయులకు శుభాకాంక్షలు జనంవెలుగు, వెబ్డేస్క్:- ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం పత్రికారంగం. ప్రపంచ...






మంజీర నదిలో దూకి యువకుడి ఆత్మహత్య జనంవెలుగు, చిలప్ చెడ్: మంజీరా నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చిలప్ చెడ్ మండలం చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం సమీపంలోని బ్రిడ్జ్ వద్ద...






బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక జనం వెలుగు – చౌటకూర్:- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరఫ్పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో మాజీ...






పేకాట స్థావరంపై మెరుపుదాడి 12మంది అరెస్ట్, లక్షల రూపాయలు స్వాధీనం జనంవెలుగు, నందిపేట్:- తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశకు పోయి చాలా మంది పేకాట బానిసలుగా మారి అప్పుల పాలవుతూ కుటుంబలను...






పది ఫలితాల్లో బాద్గుణ జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని బాద్గుణ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో మెరిశారు. పాఠశాల నుండి ఆరుగురు విద్యార్థులు...






భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత జనం వెలుగు, ఆర్మూర్:- ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టపై సోమవారం ఓ చిరుత పులి సంచరిస్తూ కనిపించింది. శివుని దర్శనార్థం సిద్దుల గుట్టపైకి వెళ్తున్న భక్తులకు...