



















































కదలలేని వారికోసం కదిలి వచ్చిన న్యాయమూర్తి – బోధన్ కోర్టులో మానవతా దృక్పథం జనంవెలుగు, బోధన్ రాజశేఖర్:- రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కండపు సాయమ్మ, గంగారాం తమ కేసు విచారణ...






ఇంద్రవెల్లి గాయానికి నేటితో 44ఏళ్ళు -1981 ఏప్రిల్ 20 న జరిగిన యధార్థ ఘటన -నేడు ఇంద్రాదేవికి పూజలు చేసి అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఆదివాసీ సాంప్రదయాలతో నివాళులర్పించనున్న ఆదివాసీలు story...






పోలీస్ కమీషనర్ సాయి చైతన్య జనం వెలుగు, ఆర్మూర్:- నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు అందిస్తామంటూ నమ్మబలికి, ఒక్కొక్కరిలో నుంచి లక్షలాది రూపాయలు వసూలు...






భీంగల్ పట్టణంలో సీసీ కెమెరాల ప్రారంభం – సర్వ సమాజ్ కమిటీ జనంవెలుగు, భీంగల్:- భీంగల్ పట్టణ భద్రతను దృష్టిలో పెట్టుకొని, సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు ఎన్.ఎస్.కే. స్టీల్ & సిమెంట్స్...






కలలో దొంగలు కనిపించారు నిజంగానే ఇంటికి కన్నం వేసారు జనం వెలుగు, మేడ్చల్:- జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ విఎన్ఎస్ హోమ్స్ లో విచిత్రమైన చోరీ జరిగింది. ఇంటి యజమానురాలికి ఇంట్లో దొంగలు...






వేసవిలో తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. జనం వెలుగు:- తాటి ముంజల్లో విటమిన్స్ ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రైబో ప్లేవిన్, నియాసిస్, బీ – కాంప్లెక్స్ వంటివి ఉండి అనారోగ్య...






కార్మికుల పెండింగ్ జీతలకు మూడు కోట్లకు 10శాతం కమిషన్ ఇస్తే రిలీజ్ చేస్తారా హాస్పిటల్ సూపరింటెండెంట్ పెండింగ్ జీతాల కోసం ఇచ్చిన హామీనీ నిలబెట్టుకోలేదు కార్మికుల జీతలకు మూడు కోట్లు చెక్ ఇచ్చిన ఉపయోగం లేకుంటే...






పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించిన రుద్రూర్ పోలీసులు జనంవెలుగు, రుద్రూర్, ఏప్రిల్ 16:- పొగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా గుర్తించి తిరిగి బాధితులకు అప్పగిస్తూ రుద్రూర్ పోలీసులు మానవతా దృక్పథంతో...






ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వసుంధర జనంవెలుగు, భీంగల్:- నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణానికి చెందిన పర్సా వసుంధర రెండు ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగాలను ఒకేసారి సాధించి తన ప్రతిభను నిరూపించారు. ఇటీవల విడుదలైన...






రైతులు గిట్టుబాటు ధర పొందాలి: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చిలిపిచేడ్, జనం వెలుగు:- రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలనే దిశగా చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి...