



















































మా ప్రాణాలకు దిక్కెవరు కావాడాల్సిన అధికారులే కక్కుర్తి మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం దాదాపు వందల వాహనాలు నిలిపేశారు జనంవెలుగు, నందిపేట్:- తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే నల్లమట్టి మాఫియా...






మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఘనంగా నిర్వహణ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలోని నంది విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో...






జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ జనంవెలుగు, భీమ్గల్:- సామాజిక సమానత్వానికి పోరాడిన మహానేత మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని భీమ్గల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి...






సామాజిక అసమానత, అస్పృశ్యత లపై సమరం చేసిన సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే -నేడు ఆయన జయంతి జనంవెలుగు, వెబ్డేస్క్:- కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు. స్త్రీలు చదువుకోవాల్సిందే...






అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభం కానున్న ‘మా భూమి’ రథయాత్ర జిల్లా కార్యదర్శి రమేష్ మహారాజ్ ప్రకటన జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 9: బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార JAC, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో...






గ్రామాభివృద్ధి కమిటీల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం : పోలీస్ కమీషనర్ హెచ్చరిక జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 9: గ్రామాభివృద్ధి కమిటీల (VDC) అక్రమ కార్యకలాపాలను భరించేది లేదని, చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్...






నిజామాబాద్లో “డాడీస్ రోడ్ యాప్” స్టిక్కర్ ప్రారంభం ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే కీలకమైన యాప్: డిటిసి దుర్గా ప్రమీల జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 9: జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో “డాడీస్ రోడ్ యాప్” క్యూఆర్...






దండి సత్యాగ్రహానికి నేటితో 95 ఏళ్లు జనంవెలుగు, స్టోరీ:- 1930 ఏప్రిల్ 6 న అరేబియా సముద్ర తీరంలోని దండిలో పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకుని, బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సగర్వంగా ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర...






వైకుంఠాపూర్ గ్రామ విద్యార్థులకు గురుకులల్లో ప్రవేశం – ఉపాధ్యాయుల అభినందనలు జనంవెలుగు, నిర్మల్, అనిల్ గంటాడి :- సారంగాపూర్ మండలం, వైకుంఠాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాల విద్యార్థులకు గురుకులాల్లో మరింత పురోగతి...






లక్కంపల్లిలో 16 సీసీటీవీ కెమెరాల ప్రారంభం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో గ్రామస్తుల సహాయంతో ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ కెమెరాలను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...