



















































ఫీజు నియంత్రణ కమిషన్ కాదు ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ (పాఠశాలలు కళాశాలలను కలుపుకొని) ప్రభుత్వమే ఆధీనం చేసుకునే నూతన వ్యవస్థ ఆవిష్కృతం కావాలి. అందుకు కమిషన్ వేస్తే అభ్యంతరం లేదు. ప్రభుత్వ ప్రైవేటు వివక్షత వల్ల ఇంకెన్ని...






తెలుగుదేశం పార్టీ 29వ ఆవిర్భావ దినోత్సవం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలంలోని ఆంధ్ర నగర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్ చిత్రపటానికి...






లంక రజనిష్కు గౌరవ డాక్టరేట్ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలానికి చెందిన లంక రజినిష్కు ఘన గౌరవం దక్కింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణంలో ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ కల్చర్ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో...






TGRSA 2025 డైరీ ఆవిష్కరణ జనంవెలుగు, నిర్మల్ అనిల్ గంటాడి:- నిర్మల్ జిల్లా కేంద్రంలోని IDOC భవనంలో ఈ రోజు TGRSA 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్...






సీజ్ చేసిన భూమిపై ఎల్ఆర్ఎస్ తీసుకోకూడదని ఫిర్యాదు జనంవెలుగు, ముప్కాల్, మార్చి 26:- ముప్కాల్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 390/3లోని 2.5 ఎకరాల భూమిపై ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్) చేపట్టకూడదని దాసరి నరేష్...






పలు కుటుంబాలను పరామర్శించిన లోలం శ్యామ్ సుందర్ జనంవెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని వట్టొలి గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన క్యాస్తూ సురేష్, మముల్ల పోశెట్టి కుటుంబాలను ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్...






ఛెన్నైలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెట్టాపట్టాల్ జనంవెలుగు, హైదరాబాద్, మార్చి22:- సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఏ అంశంలోనూ ఏకాభిప్రయం ఉండదని అనుకుంటారు. కానీ. దక్షిణాదికి అన్యాయం విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం...






ప్రతి యువకుడు దేశ భక్తుడు కావాలి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధికారి డా.అన్నదానం సుబ్రహ్మణ్యం పిలుపు. జనం వెలుగు, ఆర్మూర్:- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ మైదానంలో...






ధైర్యంతోనే రాణించగలం జనంవెలుగు, చిలిపిచెడ్: నేటి సమాజంలో ధైర్యం కలవారు ఎంతటి విజయాన్ని అయినా సాధించగలరని, మార్షల్ ఆర్ట్స్ విద్య సమాజానికి ఎంతో అవసరమని స్థానిక ఎస్సై నర్సింలు, నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం...






అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీం కోర్టు జనంవెలుగు, హైదరాబాద్:- దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది....