



















































మా సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా డబుల్ బెడ్ రూం వాసుల మొర. జనం వెలుగు, బాల్కొండ:- మండల కేంద్రమైన బాల్కొండ పట్టణంలోని కేసిఆర్ కాలనీలో నివాసముంటున్న కాలనీ వాసులు తమ గోడు పట్టిం చుకునే...






ప్రజలు లేని ప్రజా వేదిక. తు తు మంత్రంగా సోషల్ ఆడిట్ జనం వెలుగు, బాల్కొండ:- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏడాదిగా జరిగిన పనులపై తు తు మంత్రంగా సోషల్ ఆడిట్...






సంక్రాంతి వేడుకలో విద్యార్థికి అంటుకున్న మంటలు. విద్యార్థులకు అంటుకున్న భోగి మంటలు రెండో తరగతి విద్యార్థినికి తీవ్ర గాయాలు పెట్రోల్ పోయడంతో అంటుకున్న మంటలు జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జేవియర్ స్కూల్లో...






సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన నిర్మల్ ఎఎస్పీ జనంవెలుగు, నిర్మల్, గంటాడి అనిల్:- నిర్మల్ జిల్లా ఎఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ గురువారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి,...






కుంటాల మండలంలో టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు జనంవెలుగు, కుంటాల:- కుంటాల మండల కేంద్రంలో గురువారం టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి...






కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జనంవెలుగు, కుంటాల:- మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...






రవి శాస్త్రి ఆరు సిక్సుల రికార్డ్ కు 40 ఏళ్ళు జనంవెలుగు, వెబ్డెస్క్:- రవి శాస్త్రి ఆరు సిక్సుల రికార్డ్ కు 40 ఏళ్ళు నిండాయి. 18 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రవిశాస్త్రి…...






మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే -నేడు ఈ చదువుల తల్లి జయంతి జనంవెలుగు, వెబ్డెస్క్:- సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, భారత దేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు, రచయిత్రి, మహిళా సాధికారతకు...






ముగ్గురు బాలికలు కనబడుటలేదు జనంవెలుగు, నవిపేట్:- నవిపేట్ మండల కేంద్రంలో ముగ్గురు బాలికలు కనబడట లేదని ఎస్సై తెలిపారు. వీరు నవిపేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారని, బాలికలు కొండపల్లి శిరీష,...






చాముండేశ్వరి మాతను దర్శించుకున్న అన్వేశ్ రెడ్డి జనం వెలుగు చిలిపిచేడ్ :- చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలోని శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి సందర్శించారు. నూతన...