



















































గ్రామపంచాయతీ అవకతవకలపై సీసీఆర్ నివేదిక కలెక్టర్కు సమర్పణ జనంవెలుగు, కామారెడ్డి:- కామారెడ్డి జిల్లా నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థను సంప్రదించారు. ఈ విషయంపై సీసీఆర్...






అధికారుల తీరుపై రేవంత్ అసంతృప్తి జనంవెలుగు, వెబ్డెస్క్:- హైదరాబాద్, డిసెంబర్ 5:- రేవంత్ సర్కార్లోని కొందరు అధికారుల్లో ఒకరు ఈస్ట్ అంటే మరొకరు వెస్ట్ అంటున్నారట. ప్రభుత్వం ఒకటి చెప్తే తామొకటి చేస్తున్నారట. ఇన్నాళ్లు చూస్తూ...






నేడు అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం జనంవెలుగు, వెబ్డెస్క్:- అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవాన్ని (వాలంటీర్స్ దినోత్సవం) ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలకు మద్దతుగా వాలంటీరిజాన్ని మెరుగుపరచడంతోపాటు కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి...






జూనియర్ కళాశాలపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆకస్మిక సందర్శన జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని ఐలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలోని విద్యాభ్యాస పరిస్థితులను సమీక్షించిన...






సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజలు జనంవెలుగు, కుంటాల నవీన్:- కుంటాల మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2004-05 సంవత్సరపు పూర్వ విద్యార్థుల సౌజన్యంతో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది....






చాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన న్యాయమూర్తి అర్జున్ జనంవెలుగు:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో ఉన్న శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయంలో మేడ్చల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్జున్ శనివారం ప్రత్యేక...






చిలిపి చేడ్ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జనంవెలుగు:- మెదక్ జిల్లా చిలిపి చేడ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టేషన్లో నమోదవుతున్న...






మూఢనమ్మకాలను వీడి సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండండి: ఎస్సై నర్సింలు జనంవెలుగు:- మెదక్ జిల్లా చిలిపి చేడ్ మండలం రాందాస్ గూడ గ్రామంలో శనివారం పోలీసు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్...






అభ్యుదయ కవితా పితామహుడు ‘గురజాడ అప్పారావు’ -నేడు ఆయన వర్ధంతి ‘ప్రాచీనత’, ‘ఆధునికత’ సంధియుగంలో జన్మించాడు గురజాడ అప్పారావు.తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ. నేడు కవి శేఖరడి వర్ధంతి ....






పులిదాడిలో మహిళ మృతి జనంవెలుగు, వెబ్డెస్క్:- కొమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గాం ప్రాంతంలో పులి దాడితో మహిళ మరణించిన ఘటన విషాదకరంగా మారింది. వివరాల ప్రకారం, విలేజ్ నెంబరు-6 సమీపంలో పత్తి చేనులో...