















































గంజాయి అమ్ముతూ పట్టుబడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1.1 కేజీల గంజాయి పట్టివేత జనంవెలుగు, కూకట్ పల్లి:- కూకట్పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్ లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి...






ప్రతి భారతీయుడికి స్ఫూర్తి రతన్ టాటా జీవితం -నేడు ఆయన జయంతి జనంవెలుగు, వెబ్డెస్క్:- పది వేల కోట్ల రూపాయలుగా ఉండవలిసిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడు ఒకే ఒక్కడు తన యుక్తితో, తన వ్యాపార...






అక్రిడిటేషన్ జారీలో తీవ్ర అలసత్వం, ప్రజా పాలన అంటే ఇదేనా: గౌటి రామకృష్ణ మీడియా అకాడమీ, ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మండిపాటు కొత్త కార్డుల జారీకి ఇంకెన్నాళ్లు కావాలి...






తొండకుర్ గలిలయ మినిస్ట్రిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జనంవెలుగు, డొంకేశ్వర్:- డొంకేశ్వర్ మండలంలోని తొండకూర్ గ్రామంలోని గలీలయ మినిస్ట్రీ లో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాటలు పాడి ఎంతో ఉత్సాహంతో సెమి...






నేడు అంతర్జాతీయ చాయ్ దినోత్సవం జనంవెలుగు, వెబ్డెస్క్:- అంతర్జాతీయ చాయ్ దినోత్సవం (అంతర్జాతీయ తేనీటి దినోత్సవం) ప్రతి ఏట డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. తేనీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం ఏర్పాటుచేయబడింది....






కాళేశ్వరం పేర ఒకరు,హైడ్రా పేర ఒకరు రాష్ట్రాన్ని దోస్తున్నారు. జనం వెలుగు, బాల్కొండ:- నీళ్ళు, నిధులు, నియామకాల పేర తెచ్చుకున్న తెలంగాణాను కాళేశ్వరం పేరిట ఒకరు, హైడ్రా పేరుతో మరొకరు రాష్ట్రాన్ని దోచుకున్నారని బిజెపి పార్టీ...






పొంచి ఉన్న పొరుగు ముప్పు జనంవెలుగు, విశ్లేషణ:- బంగ్లాదేశ్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తూర్పు పాకిస్తాన్ పేరును సార్థకం చేసుకోవాలని అనుకుంటుంది. యూనస్ని రబ్బర్ స్టాంప్ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్మీ, గేమ్ అడుతున్నట్లు...






ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటింటి సర్వే జనంవెలుగు, చిలిపి చేడ్:- మెదక్ జిల్లా చిలిపి చేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో గురువారం ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో ఇందిరమ్మ...






చిన్నారులతో భగవద్గీత పారాయణం జనం వెలుగు, బాల్కొండ:- మండల కేంద్రమైన బాల్కొండ పట్టణంలోని శ్రీ కృష్ణ దేవాలయంలోభగవత్గీత జయంతిని పురష్కరించుకుని బుధవారం చిన్నారులతో భగవద్గీత 12 అధ్యాయం చదవడానికి పోటీ నిర్వహించారు. గీత జయంతి పురస్కరించుకుని...






నూతన ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలు చెల్లించాలి: PRTU తెలంగాణ డిమాండ్ జనంవెలుగు, నిజామాబాద్:- ఇటీవల నియామకమైన ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు....