



















































పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన నిర్మల్ ఎస్పీ జనంవెలుగు, కుంటాల:- కుంటాల మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని గురువారం నాడు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ పరిశీలించారు. ఈ...






శాంతియుతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జనంవెలుగు, కుంటాల:- కుంటాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం నెంబర్ 107 లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య 614 కాగా, పురుషులు...






నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 27: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్...






ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం జనంవెలుగు, మెదక్:- మెదక్ జిల్లా చిలిపి చేడ్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం నాడు శాంతియుతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ నాలుగు...






పరమ శివుని పాటను ఆవిష్కరించిన పలుగుట్ట మహారాజ్ జనంవెలుగు, నందిపేట్, ఫిబ్రవరి 26:- ప్రముఖ రచయిత కొండవీటి శ్యాం ప్రసాద్ రచించిన “నిన్నే నమ్ముకున్న పరమశివుడ నన్ను గిట్లెట్లా ఉట్టిస్తివో” పాటను పలుగుట్ట మంగీరాములు మహారాజ్...






నందిగుట్ట శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి పూజలు జనంవెలుగు, నాగారం: స్థానికంగా ఉన్న నందిగుట్ట శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చి శివలింగం, నంది విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎన్నో ఏళ్ల...






-శాసనమండలి అభ్యర్థులకు ఓటు వేసే విధానాన్ని పరిశీలిద్దాం -గతంలో వేల ఓట్లు చెల్లకుండా పోయిన నేపథ్యం బాధాకరం. -సరైన అవగాహనతో ఓట్లు వేస్తే సమర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. -చెల్లకుండా పోతే ఫలితాలు తారుమారు కావచ్చు...






రీ-రిలీజ్ కు సిద్ధంగాలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369′ నందమూరి బాలకృష్ణ ‘ఆదిత్య 369’ గ్రాండ్ రీ-రిలీజ్ జనంవెలుగు, సినిమా:- నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి...






*బీసీ వాదం బలపడడానికి వేదికైనా ఎమ్మెల్సీ ఎన్నికలు *రాజకీయ పార్టీల పునాదులను పెకిలించే భూకంపాలు *సామాజిక న్యాయం ఎండమావి కాకూడదు *ఓట్ల బలం ఉన్నప్పుడు సీట్లు మావి అని నిరూపించాలి జనంవెలుగు, వెబ్డెస్క్:- వరంగల్, ఖమ్మం,...






పోలీసు వాహనం బోల్తా నలుగురికి గాయాలు జనంవెలుగు, సంగారెడ్డి:- పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద పోలీసు వాహనం బోల్తా పడింది. పోలీస్ వాహనంలో ఉన్న నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. టైరు బ్లాస్ట్...