



















































ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను కలిసిన విద్యార్థి నాయకులు జనంవెలుగు, నిజామాబాద్: జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపకార వేతన బాధిత విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు ఎస్.ఎస్. కార్తీక్ విద్యార్థి సమస్యలను...






నందిపేటలో పోలీస్ మాక్ డ్రిల్ జనంవెలుగు, నందిపేట: నందిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వివేకానంద విగ్రహం వద్ద నుండి గ్రామపంచాయతీ వరకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ ఏ ఎఫ్) బలగాలతో పోలీస్...






వరి తడి-పొడి విధానం ద్వారా సాగునీరు ఆదా – డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ జనంవెలుగు, సంగారెడ్డి: వరి తడి-పొడి విధానం పాటించడం ద్వారా సాగునీరు ఆదా చేసుకోవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. సంగారెడ్డి...






రైతుల గోడు పట్టదా…..రేవంత్ రెడ్డి? సాగుకు నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలి ప్రభుత్వానికి జల విధానం లేదా? బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...






మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలి బాల్కొండ ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డి జనం వెలుగు, బాల్కొండ:- విద్యార్థులకు మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం అందించాలని బాల్కొండ మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి అన్నాడు....






ఇటుక బట్టి యజమాలకు షోకాజు నోటీసులు. జారీ చేసిన మండల విద్యాశాఖ అధికారి. జనం వెలుగు, బాల్కొండ:- బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్, జలాల్పూర్ గ్రామాలలో గల ఇటుక బట్టీల యజమానులైనటు వంటి శ్రీనివాస్, వేణు,...






కొత్త చేపల మార్కెట్ ప్రారంభంపై కలెక్టర్కు వినతి పత్రం జనంవెలుగు, అనిల్ గంటాడి, నిర్మల్:- ప్రజల సౌకర్యార్థం కొత్తగా నిర్మించిన చేపల మార్కెట్ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్కి 7వ తరగతి విద్యార్థి...






రుద్రూర్ మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి కృషి చేస్తాం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా పత్తి రాము జనంవెలుగు, రుద్రూర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని నాలుగు తర్పల మున్నూరు కాపు సంఘ సభ్యులు శుక్రవారం సమావేశమై...






మద్యం నిషేధానికి 47వ ఆర్టికల్ కట్టుబడి ఉండాలి – రాజ్యాంగ పరిరక్షణ వేదిక జనంవెలుగు, నిర్మల్, అనిల్ గంటాడి: మద్యం బీర్ల ధరలను 15% పెంచడం బహుజన బడుగు వర్గాల ఆర్థిక వనరులను కొల్లగొట్టడమేనని రాజ్యాంగ...






శ్రీ వీర హనుమాన్ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ జనంవెలుగు, చిలిపిచేడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో శ్రీ వీర హనుమాన్ దేవాలయ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు భక్తుల సందడి మధ్య...