





















































కురుమ సంఘం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం జనం వెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద శుక్రవారం ప్రజలు, విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు నాయకులు,...






నిజామాబాద్ లో నిడ్ర వేయాల్సిందే: డా”కేశవులు నిజామాబాద్ జిల్లాలో చెరువులను కాపాడడానికి హైడ్రా వేయాల్సిందే ! అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బి కేశవులు డిమాండ్ జనంవెలుగు, నిజామాబాద్:- హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్...






రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి జనంవెలుగు, బైంసా:- రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి బైంసా మండలంలో చోటుచేసుకుని స్థానికులు తెలిపిన వివరాల లోకేశ్వరం మండలం అవర్గ గ్రామానికి చెందిన రాము...






ప్రొఫేసర్ ముత్యం సంస్మరణ సభను విజయవంతం చేయండి జనం వెలుగు, బాల్కొండ:- నిజామాబాద్ లోని బసవ గార్డెన్ లో ఆదివారం ప్రొఫేసర్ ముత్యం సంస్మర సభణ విజయివంతం చేయండని ఐఎఫ్ టియు జిల్లా నాయకుడు దాసు...






సంబరాలు జరుపుకున్నా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నందిపేట్:- మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆర్మూర్ అసెంబ్లీ ఇంచార్జ్ వినయ్ ఆదేశాల మేరకు బొమ్మ మహేష్ గౌడ్ ని పి సి సి చీఫ్ గా నియమించినందున...






రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి 38 ఎకరాల భూమి అందచేయనున్న సీఎం మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు అందచేత జనం వెలుగు, హైదరాబాద్:- సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు తమ...






దిలీప్ అరెస్టు అక్రమం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రజా పాలన అంటే ఇదేనా ? మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం జనం వెలుగు, అర్మూర్:- తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్...






అభయపై అత్యాచారం చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలి ఐఎఫ్టియు, పిఓడబ్ల్యూ నిరసన జనం వెలుగు, బాల్కొండ:- కలకత్తాలో ట్రైని డాక్టర్ అభయపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐఎఫ్ టి యు...






పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలి మళ్ళీ భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి చెరువులు, కుంటలు చెక్ డ్యాంలు ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాలి రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ...






ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ జనంవెలుగు, హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల త్యాగాలను విస్మరించవద్దని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ...