



















































ఘనంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు జనంవెలుగు, బోధన్:- బోధన్ పట్టణంలో ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ మేడపాటి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. బోధన్ పట్టణంలోని రకాసిపేట్...






నందిపేట్ మండల ప్రాంత ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి నందిపేట్ :- బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు...






బిసి కులగణన చేయకపోవడం సమంజసం కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ పెంచాలీ అడ్వకేట్ జగన్ మోహన్, బిఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ నిర్మల్:- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసి రిజర్వేషన్స్ 42% శాతానికి...






విద్యా సంస్థలకు సెలవు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, సెప్టెంబర్ 01 : భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో...






ముఖ్యమంత్రితో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ సమావేశం జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చ జనంవెలుగు:- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో సమావేశమై జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించినట్లు సమాచారం....






టీ జె ఎస్ ఎస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రారంభం నిజామాబాద్:- తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ భవన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీ...






ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జనంవెలుగు, బైంసా:- భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండడంతో ప్రాజెక్టుకు వరద నీరు ఎక్కువ మొత్తంలో వస్తుంది....






శ్రీరాంసాగర్ ఆయకట్టుకు, “ఖరీఫ్”లో డోకా లేదు. ఖరీఫ్ లో సుమారు 5 లక్షల ఎకరా లకు నెరవేరనున్న సాగునీటి లక్ష్యం సుమారు 65 టిఎంసిల నీటి అవసరం రిజర్వాయర్ లో 60 టిఎంసిల చేరిన నీటి...






ప్రమాద రహిత జిల్లాగా నిలుపుదాం అవగాహన సదస్సులో జిల్లా జడ్జి, కలెక్టర్, సీ.పీ పిలుపు హెల్మెట్ ధారణను అలవాటుగా మలుచుకోవాలని హితవు జనంవెలుగు, నిజామాబాద్, ఆగస్టు 28 : నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా...






పాత్రికేయులకు సాహసం, పరిశీలన అవసరం తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.ఎల్. యన్. చారి జనంవెలుగు, నిజామాబాద్:- పాత్రికేయులకుసునీశిత పరిశీలన దృష్టితో పాటు సాహసం కూడా ఎంతో అవసరమని అన్నారు. జర్నలిస్టులకు...