

















































తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా డి. ఎల్. యన్. చారి. నియామకం జనంవెలుగు, వెబ్ డెస్క్:- తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం నిజాంబాద్ జిల్లా అధ్యక్షుడుగా డీ.ఎల్.యన్. చారి ని, నియామిస్తూ రాష్ట్ర...






విమాన ప్రమాదం, 19మంది మృతి జనంవెలుగు, ఖాట్మండు జూలై 24:- నేపాల్ లో విమాన ప్రమాదం జరిగింది. బుధవారం రాజధాని ఖాట్మండు విమానాశ్రయం నుంచి టేకాఫ్కు ప్రయత్నిస్తుండగా విమానం రన్వే నుంచి జారిపడి కుప్పకూలింది. దీంతో...






బదిలీ పై వెళ్తున్న ఉద్యోగులకు సన్మానం జనం వెలుగు, బోధన్:- బోధన్ డివిజన్ బోధన్ మున్సిపాలిటీలో గత కొన్ని సవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తుము...






అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు..! జనంవెలుగు, హైదరాబాద్:- అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు....






బాల్కొండలో ఘనంగా “గురు”పౌర్ణమి జనం వెలుగు బాల్కొండ:- అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బాల్కొండ పట్టణంలోని అమృత ధార ఆశ్రమంలోను, మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలోని భగవాన్ శ్రీ సత్యా నంద గీతాశ్రమంలోను, వన్నెల్ బి గ్రామంలోని...






బహరాన్ నుండి మృత దేహాన్ని తెప్పిస్తా కాంగ్రెసు పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి జనం వెలుగు బాల్కొండ:- బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మెండోరాకు చెందిన మాకూరి వినోద్, మృత దేహాన్ని బహరాన్ నుండి...






స్థానిక సంస్థాగత ఎన్నికలలో అత్యధిక సీట్లకు కృషి చేయాలి జనం వెలుగు, బాల్కొండ:- త్వరలో జరుగబోవు స్థానిక ఎన్నికలలో అత్యధిక సీట్లను సాదించుకునే దిశలో కృషిచేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ చారి కార్యకర్తలను...






సామూహిక అక్షరాభ్యాసం జనం వెలుగు చిలిపిచెడ్ :- మెదక జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడికి...






ఆ పేరు వింటేనే బ్రిటిష్ వారి గుండెలో చలిజ్వరం సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి సిపాయి మన మంగళ్ పాండే -నేడు ఆయన జయంతి జనంవెలుగు, విశ్లేషణ:- భారతదేశనికి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని...






సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త, నందిపేట ఎస్సై రాహుల్ సైబర్ నేరస్తులతో పొంచి ఉన్న ప్రమాదం జనంవెలుగు, నందిపేట్:- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నేపథ్యంలో రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఆయిన సందర్భంగా రైతులు...