



















































ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేత జనంవెలుగు, హైదరాబాద్ జూలై 17:- కృష్ణానది పరివాహకగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్...






డ్రగ్స్ ఓవైపు..గంజాయి ఓ వైపు జనంవెలుగు, హైదరాబాద్:- ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్, గంజాయి అక్రమ మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేరుతోంది. స్కూల్ విద్యార్థులు, కాలేజ్ యువత టార్గెట్ గా డ్రగ్ ఫెడ్లర్లు...






ఏసీబీ వలలో తహసీల్దార్ జనంవెలుగు, అనంతపురం:- భూమికి సంబంధించి ఆన్లైన్లో పేరు నమోదుకు ఓ వ్యక్తి నుంచి డబ్బును లంచంగా తీసుకున్న వజ్రకరూరు తహసీ ల్దార్ మహమ్మద్ రఫీని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టు కున్నారు....






నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం జనంవెలుగు, రంగారెడ్డి:- నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసారు. 15 లక్షల విలువ గల 7.3 టన్నుల...






ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్న పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని బైంసా ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా AISB ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమన్వయం పాటించాలి ఆల్...






డీజీపీగా జితేందర్ నియామకం ? జనంవెలుగు, హైదరాబాద్:- రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను సీఎం రేవంత్ ఖరారు చేసినట్లు సమాచారం.దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావొచ్చని తెలుస్తోంది.ప్రస్తుతం జితేందర్ హోం శాఖ...






మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి… జనంవెలుగు, హైదరాబాద్, జూలై 10:- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్.. మళ్లీ సెంటిమెంట్ రగిలించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలతో ఏర్పడ్డ గ్యాప్ ను ఫిల్ చేసుకునేందుకు...






బీజేపీ బ్యాక్ స్టెప్ ఎందుకు జనంవెలుగు, హైదరాబాద్, జూలై 10:- రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్లో 8 స్థానాలను గెలుచుకున్న కమలం పార్టీ వచ్చే స్థానిక...






తీవ్రమవుతున్న డీఎస్సీ వాయిదా ఉద్యమం జనంవెలుగు, హైదరాబాద్, జూలై 10:- తెలంగాణలో డీఎస్సీ వాయిదా ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలతోపాటు, అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు. వారం రోజులుగా ఉన్నత విద్యాశాఖ...






వైఎస్ కు ఘన నివాళి జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో స్వర్గీయులు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతస్థానాన్ని పొందిన, ప్రజల...