



















































కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ జనంవెలుగు, హైదరాబాద్:- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు టీఆర్ ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్న ఆమెతో కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మనో ధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు....






జడ్పీటీసీ కి ఘన సన్మానం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల జడ్పీటీసీ కి పదవి విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐదేళ్లు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ కాంగ్రెస్...






రెండు పెద్ద పులుల సంచారం జనంవెలుగు, నెల్లూరు:- కర్నూలు జిల్లా నుండి ఒక పులి, నల్లమల కారిడార్ నుంచి మరొక పులి జిల్లాలోకి ప్రవేశం. నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ శాఖ...






ఆరోపణలు అవస్తవాలు జనంవెలుగు, హైదరాబాద్:- గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించి అధికారికంగా ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందించినప్పటికీ, డబుల్ బెడ్ రూమ్ లలో కనీస సదుపాయాలు సౌకర్యాలు, మౌలిక...






బిఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు జనంవెలుగు, కరీంనగర్:- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. బిఎన్ఎస్...






గాలి వానలకు కూలిన బ్రిడ్జి జనంవెలుగు, భూపాలపల్లి:- ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న...






దేశమంతా విస్తరించిన రుతుపవనాలు జనంవెలుగు, హైదరాబాద్, జూలై 3:- తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కింది...






జూలై 22 నుంచి వర్షాకాల సమావేశాలు జనంవెలుగు, న్యూడిల్లీ, జూలై 3:- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23 లేదా 24న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈమేరకు కసరత్తు చేస్తున్నారు....






కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిసిజిపై శిక్షణ కార్యక్రమం జనం వెలుగు, బాల్కొండ: బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం బిసిజి టీకాపై శిక్షణాను నిర్వహించడం జరిగింది. ఈ...






టీపీసీసీ ఛీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ జనంవెలుగు, హైదరాబాద్, జూలై 2:- పీసీసీ పగ్గాలు చేపట్టే విషయంలో రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు అన్న ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా...