

















































మరువలేని మహా వీరుడు.. ఛత్రపతి శివాజీ..!జనంవెలుగు, రుద్రూర్:- భారతదేశ చరిత్రలో గొప్ప వీరుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ.. చర్చకు వచ్చే పేరు.. ఛత్రపతి శివాజీ. అచంచలమైన దేశ భక్తుడిగా, శత్రువుకు తలవంచని ధీరుడిగా, హిందూ ధర్మ...






కష్టపడి ఏకగ్రతతో చదివితే ఉన్నత లక్ష్యం చేరుకోవచ్చు జనంవెలుగు, మోర్తాడ్:- విద్యార్థులు కష్టపడి ఏకాగ్రతతో ఇష్టపడి చదివితే ఉన్నత లక్ష్యం చేరుకోవచ్చని కరుణ ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్ అన్నారు. సోమవారం మోర్తాడ్ మండలంలోని శెట్పల్లి...






ఘనంగా జీవాజి జయంతి జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరించి కొబ్బరికాయ కొట్టి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ సబ్ ఇన్స్పెక్టర్...






చత్రపతి శివాజీ జయంతి వేడుకలు జనం వెలుగు కుంటాల ఫిబ్రవరి 20:- కుంటల మండలంలోని పలు గ్రామాలలో చత్రపతి శివాజీ మహారాజ్ 394 జయంతిని ఘనంగా జరుపుకున్నారు. అంబకంటి గ్రామంలో చత్ర సేన యూత్ ఆధ్వర్యంలో...






జనంవెలుగు, (నిర్మల్ టౌన్):- నిర్మల్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి వేడుకలను సోమవారం బిఎస్.పి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహానికి బిఎస్పీ...






అనారోగ్యం పాలైన పోన్కల్ కార్మికుడికి గల్ఫ్ సమితి సహాయం జనంవెలుగు, నిర్మల్:- వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన చెరుకు రాజేశ్వర్ గత కొంతకాలంగా ఖతార్లో ఒక ప్రైవేట్ కంపెనీలో...






పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- నిర్మల్ జిల్లా కేంద్రంలో బెస్తవార్ పేట్ లో గల జుమ్మెరాత్...






అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత జనం వెలుగు, కుంటాల:- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబాబి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న వెహికల్ నెంబర్ ts18 t 1393 నంబర్ గల ఇసుక ట్రాక్టర్ ను...






కాంగ్రెస్ క్యాడర్ లో నూతన ఉత్తేజo ఇందురులో అడుగడుగునా జననీరాజనం జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు దిగ్గజనేతలకు కీలక పదవులు దక్కడంతో కాంగ్రెస్ క్యాడర్ లో నూతన ఉత్తేజం నింపింది. ఎమ్మెల్సీగా...






నర్సరీని పరిశీలిస్తున్న ఎంపిడివో సురేష్ బాబు జనంవెలుగు, రుద్రూర్ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంప్ గ్రామంలో గల పంచాయతీ కార్యాలయాన్ని ఎంపిడివో సురేష్ బాబు సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు....