





















































నందిపేట మండల కేంద్రంలో దొంగల బీభత్సం జనంవెలుగు, నందిపేట్ :- నందిపేట మండల కేంద్ర బర్కత్పుర కాలనీలోని గాంధీ మెడికల్ మైమూద్ నివాసంలో బుధవారం ఒంటిగంట 30 నిమిషాల సమయంలో ఇంట్లో ఎవరూ లేంది చూసి...






ప్రజాప్రతినిధులకు శిక్షణ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీల వార్డు మెంబర్లకు మంగళవారం మండల కేంద్ర రైతు వేదికలో శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. ఎంపీడీవో శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ...






జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిశానిర్దేశం కట్టుదిట్టమైన ఏర్పాట్లు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రిసైడింగ్ అధికారులు నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గా కూరగాయల ఉమారాణి డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్...






అడుగడుగునా హర హర మహాదేవ నినాదాలు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలంలోని గ్రామ గ్రామాన మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. మండల కేంద్రంలోని అతి పురాతనమైన నందికేశ్వర, నవరత్నాల, సాంబయ్య ఆలయాలలో...






ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 15 : నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్...






ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనె లహరికి వరించేనా ? ఈ నెల 16 న చైర్మన్ ఎంపిక. జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపల్ లో విద్యావంతురాలైన గోనే లహరికి చైర్మన్ పదవి వరిం చనున్నట్లు...






అంతిమ “తీర్పు” పై అభ్యర్థులలో టెన్షన్,టెన్షన్ బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం ఆర్మూర్, భీంగల్ అభ్యర్థులలో పట్టుకున్న గుబులు జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఎన్నికల ప్రజా తీర్పు శుక్రవారం వెలువడ నుండతో...








ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్, సీ.పీ పిలుపు ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 10: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న...






పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలపై నిషేధం పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలి జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 08 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని...






బాధితులకు భరోసాగా తీన్మార్ మల్లన్న జనంవెలుగు, నిజామాబాద్:- ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో చోటుచేసుకున్న అవకతవకలు, అవినీతిపై నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామానికి చెందిన బాధితులు తీన్మార్ మల్లన్నను కలిసి సమస్యలు వివరించారు....