



















































బిఆర్ఎస్ అది నేతకు మద్దతుగా ధర్నా జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర బస్టాండ్ ఎదురుగా ఆదివారం మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు...






ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి బాధాకరం సంతాపం ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 01 : ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి...






చిరస్మరనీయుడు మల్లెపూల నరేంద్ర జనంవెలుగు, నిజామాబాద్:- పాత్రికేయ రంగంలో మల్లెపూల నరేంద్ర చిరస్మరణీయుడని నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి. సాయిలు అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో స్వర్గీయ జర్నలిస్ట్...






మా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించండి నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్కు గ్రామస్తుల వినతిపత్రం జనంవెలుగు, నందిపేట్ :- నందిపేట్ మండలంలోని బాద్గుణ, ఉమ్మెడ, మయాపూర్ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి తదితర అవసరాల...






పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు...






బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన...






నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం జనంవెలుగు, నిజామాబాద్, జనవరి 28: ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల...






మున్సిపల్ ఎన్నికలను సాఫీగా నిర్వహించాలి కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం దిశా నిర్దేశం జనంవెలుగు, నిజామాబాద్, జనవరి 27: ఎలాంటి అవాంతరాలు, లోటుపాట్లకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, సాఫీగా జరిపించాలని రాష్ట్ర ఎన్నికల...






35 యేండ్లుగా నరేంద్ర స్మారక పోటీలు నిర్వహించటం అభినందీయం డాక్టర్ జలగం తిరుపతి రావు జనంవెలుగు, నిజామాబాద్, జనవరి 27:- విధి నిర్వహణలో జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర ఆకస్మికంగా మరణించి 35 యేండ్లు గడుస్తున్న ఆయనను...






ఆర్మూర్ అభివృద్ధికే పాటు పడుతా:మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపాలిటీని ప్రజా సేవ పేరుతో కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి ఎగబడి దోచుకుని తింటున్నాడని, వినయ్ అవినీతికి అంతే లేదని...